हिन्दी | Epaper
బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

Hybrid ATM: ఇకపై ఏటీఎంలో రూ. 500 ఇస్తే 10, 20 రూపాయల నోట్లు వస్తాయి!

Vanipushpa
Hybrid ATM: ఇకపై ఏటీఎంలో రూ. 500 ఇస్తే 10, 20 రూపాయల నోట్లు వస్తాయి!

ప్రతిరోజూ ఉదయం పాల ప్యాకెట్ దగ్గర నుండి ఆఫీసుకి వెళ్లే ఆటో వరకు మనల్ని వేధించే ప్రధాన సమస్య ‘చిల్లర’. జేబులో రూ. 500 నోటు ఉన్నా పది రూపాయల టీ తాగడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఈ చిల్లర కష్టాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ (RBI) కలిసి ఒక అద్భుతమైన ప్లాన్ సిద్ధం చేశాయి. అదే ‘హైబ్రిడ్ ఏటీఎం’ (Hybrid ATM). మన దేశంలో యూపీఐ (UPI) లావాదేవీలు విపరీతంగా పెరిగినప్పటికీ.. ఇప్పటికీ చిన్న చిన్న అవసరాలకు నగదు (Cash) ప్రాధాన్యత తగ్గలేదు. ముఖ్యంగా కూరగాయల మార్కెట్లు, బస్సు ప్రయాణాలు, చిన్నపాటి చిరుతిళ్ల దగ్గర రూ. 500 నోటు ఇస్తే ‘చిల్లర లేదు’ అనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం సరికొత్త హైబ్రిడ్ (Hybrid ATM)లను ప్రవేశపెడుతోంది. ఈ మిషన్లు కేవలం డబ్బులు డ్రా చేయడానికే కాదు, మీ దగ్గర ఉన్న పెద్ద నోట్లను చిన్న నోట్లుగా మార్చుకోవడానికి కూడా ఉపయోగపడతాయి.

Read Also: India: గాజా సంఘర్షణ పరిష్కారానికి అమెరికా కృషి

Hybrid ATM: ఇకపై ఏటీఎంలో రూ. 500 ఇస్తే 10, 20 రూపాయల నోట్లు వస్తాయి!
Hybrid ATM: ఇకపై ఏటీఎంలో రూ. 500 ఇస్తే 10, 20 రూపాయల నోట్లు వస్తాయి!

హైబ్రిడ్ ఏటీఎంల ప్రత్యేకత ఏంటి?

సాధారణ ఏటీఎంలు ఎక్కువగా రూ. 500, రూ.200 వంటి నోట్లనే స్టాక్ చేస్తాయి. కానీ, ఈ కొత్త హైబ్రిడ్ మిషన్లు (Hybrid ATM) రూ. 10, రూ. 20, రూ. 50 నోట్లను డిస్పెన్స్ చేయడానికి ప్రత్యేకంగా డిజైన్ చేయబడ్డాయి. వీటిలో ప్రధానంగా రెండు ఫీచర్లు ఉంటాయి: మైక్రో విత్‌డ్రాల్స్: రోజువారీ అవసరాల కోసం చిన్న మొత్తంలో నగదును తీసుకోవచ్చు. నోట్ ఎక్స్‌ఛేంజ్: మీ వద్ద ఉన్న రూ. 500 నోటును మిషన్‌లో ఉంచితే అది వెంటనే మీకు అవసరమైన చిన్న నోట్లను అందిస్తుంది. మొదటి అడుగు ముంబైలో.. తర్వాత దేశవ్యాప్తంగా! ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఇప్పటికే ముంబైలో పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించారు. రైల్వే స్టేషన్లు, బస్ డిపోలు, ప్రభుత్వ ఆసుపత్రులు, రద్దీగా ఉండే మార్కెట్లను దీని కోసం ఎంపిక చేశారు. ముంబైలో ఈ ప్రయోగం సక్సెస్ అయితే మార్చి 2026 నాటికి దేశవ్యాప్తంగా వీటిని విస్తరించాలని ఆర్బీఐ (RBI) లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఇప్పటికీ 60% పైగా లావాదేవీలు నగదు రూపంలోనే జరుగుతున్నందున ఈ నిర్ణయం అక్కడి ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2027 నాటికి 3 వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్

2027 నాటికి 3 వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్

నెదర్లాండ్స్‌పై భారత్ ఘన విజయం

నెదర్లాండ్స్‌పై భారత్ ఘన విజయం

ఆర్‌టీసీ మెకానిక్ సిబ్బందికి ఓఈఎం శిక్షకులచే శిక్షణ

ఆర్‌టీసీ మెకానిక్ సిబ్బందికి ఓఈఎం శిక్షకులచే శిక్షణ

కొరుటూరులో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్‌ను పరిశీలించిన కలెక్టర్

కొరుటూరులో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్‌ను పరిశీలించిన కలెక్టర్

కౌన్సిలర్ నీలం శ్వేత ఎన్నికను రద్దు చేయాలి: చంద్రకళ

కౌన్సిలర్ నీలం శ్వేత ఎన్నికను రద్దు చేయాలి: చంద్రకళ

ఉద్యోగులకు కార్లు బహుమతిగా ఇచ్చిన సంస్థ

ఉద్యోగులకు కార్లు బహుమతిగా ఇచ్చిన సంస్థ

జైలు నుంచి విడుదలైన అంబటి

జైలు నుంచి విడుదలైన అంబటి

బీజేపీలో చేరనున్నమాజీ కాంగ్రెస్​ అధ్యక్షుడు భూపేన్​ బోరా!

బీజేపీలో చేరనున్నమాజీ కాంగ్రెస్​ అధ్యక్షుడు భూపేన్​ బోరా!

బాణసంచా దుకాణాల్లో వరుస పేలుళ్లు.. 12 మంది మృతి

బాణసంచా దుకాణాల్లో వరుస పేలుళ్లు.. 12 మంది మృతి

ప్రధాని నరేంద్ర మోదీతో సుందర్ పిచాయ్ భేటీ

ప్రధాని నరేంద్ర మోదీతో సుందర్ పిచాయ్ భేటీ

నిందితుల గుండెల్లో చంద్రబాబు భయం.. టీడీపీ సంచలన పోస్ట్!

నిందితుల గుండెల్లో చంద్రబాబు భయం.. టీడీపీ సంచలన పోస్ట్!

రాజ్యాంగ సవరణ అవసరం..కేంద్రంపై సీఎం స్టాలిన్​ ఫైర్​

రాజ్యాంగ సవరణ అవసరం..కేంద్రంపై సీఎం స్టాలిన్​ ఫైర్​

📢 For Advertisement Booking: 98481 12870