हिन्दी | Epaper

Thalliki Vandanam : ‘తల్లికి వందనం’ ఫిర్యాదులకు ఇవాళే చివరి రోజు

Sudheer
Thalliki Vandanam : ‘తల్లికి వందనం’ ఫిర్యాదులకు ఇవాళే చివరి రోజు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘తల్లికి వందనం’ (Thalliki Vandanam) పథకానికి సంబంధించి డబ్బు జమ కాకపోయిన అర్హులకోసం ఫిర్యాదుల స్వీకరణకు ఈరోజు (జూన్ 20) తో గడువు (Last Date) ముగియనుంది. అర్హులు అయినప్పటికీ డబ్బు వారి ఖాతాల్లోకి జమ కాకపోయిన వారు తగిన ఆధారాలతో గ్రీవెన్స్ ఫామ్ను గ్రామ/వార్డు సచివాలయాల్లో సాయంత్రం లోపు సమర్పించాల్సి ఉంటుంది. ఇది వారికి మరో అవకాశంగా ప్రభుత్వం కల్పించిన అవకాశం.

తగిన ఆధారాలు సమర్పించాలి

ఫిర్యాదు చేసేటప్పుడు పాస్‌బుక్ జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, మొబైల్ నంబర్, పాఠశాల హాజరు సర్టిఫికెట్ వంటి అవసరమైన డాక్యుమెంట్లు తప్పకుండా జత చేయాల్సి ఉంటుంది. సచివాలయ సిబ్బంది ఈ ఫిర్యాదులను పరిశీలించి, అర్హతను నిర్ధారించిన తర్వాత వివరాలను తుది జాబితాలో చేర్చనున్నారు. తప్పకుండా అర్హులుగా ఉన్న వారు ఈ అవకాశాన్ని వదులుకోకుండా వెంటనే స్పందించాలని అధికారులు సూచిస్తున్నారు.

జూలై 5న సవరించిన జాబితా ఆధారంగా డబ్బు జమ

ఫిర్యాదుల పరిశీలన అనంతరం ప్రభుత్వం సవరించిన లబ్ధిదారుల జాబితాను తుది రూపంలో ప్రకటించనుంది. అదే ఆధారంగా వచ్చే జూలై 5న తల్లికి వందనం నిధులు అకౌంట్లకు జమ చేయనున్నారు. ఈ పథకం కింద తల్లుల పేర్లకు నేరుగా డబ్బు జమ చేయడం ద్వారా విద్యాభివృద్ధికి తోడ్పడే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అందుకే అర్హులెవరైనా వెనకబడి ఉండకూడదని అధికారులు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారు.

Read Also : Krishna River : సీఎంకు కృష్ణానదిపై అవగాహన లేదు – హరీశ్ రావు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

📢 For Advertisement Booking: 98481 12870