हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Gold rate today : ఎట్టకేలకు తగ్గిన గోల్డ్ ధర, హైదరాబాద్ రేట్లు షాక్!

Sai Kiran
Gold rate today : ఎట్టకేలకు తగ్గిన గోల్డ్ ధర, హైదరాబాద్ రేట్లు షాక్!

Gold rate today : దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. వరుసగా మూడో రోజు కూడా పసిడి రేట్లు ఎగబాకాయి. ఈ మూడు రోజుల్లోనే తులం బంగారం ధర దాదాపు రూ.5 వేల వరకు పెరగడం గమనార్హం. మరోవైపు వెండి ధర మాత్రం ఈరోజు స్థిరంగా కొనసాగుతోంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధరలు స్వల్పంగా తగ్గడం విశేషం.

భారతీయులకు బంగారం అంటే ఉన్న అభిమానానికి తగ్గట్టుగానే ధరలు కూడా రోజు రోజుకు అందని స్థాయికి చేరుతున్నాయి. ఇటీవల కాస్త తగ్గి ఊరట కల్పించిన పసిడి, ఇప్పుడు మళ్లీ వేగంగా పెరుగుతోంది. గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా బంగారాన్ని ఎంచుకుంటున్నారు. దీంతో అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

ఇదిలా ఉండగా మరోవైపు దేశంలో వివాహాల సీజన్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. పెళ్లిళ్లు అంటే బంగారం కొనుగోలు తప్పనిసరి కావడంతో, ధరల పెరుగుదల సామాన్యులపై అదనపు భారం మోపుతోంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 11వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Read Also: Yash: ‘టాక్సిక్’ మూవీ నిర్మాతలపై ఎఫ్ఐఆర్ నమోదు?

Gold rate today
Gold rate today

గ్లోబల్ మార్కెట్లో తగ్గిన బంగారం

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు ఎట్టకేలకు తగ్గాయి. ఈరోజు స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు సుమారు 17 డాలర్లు తగ్గి 5,038 డాలర్ల స్థాయికి చేరింది. అదే సమయంలో స్పాట్ వెండి ధర కూడా 1.20 శాతం మేర పడిపోయి ఔన్సుకు 81.55 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

హైదరాబాద్‌లో బంగారం రేట్లు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మాత్రం బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.800 పెరగడంతో తులం ధర రూ.1,45,550కు చేరింది. అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములకు రూ.870 పెరిగి రూ.1,58,780 వద్ద ట్రేడవుతోంది. వరుస పెరుగుదలతో బంగారం రేట్లు మళ్లీ ఆల్‌టైమ్ హై స్థాయికి చేరువవుతున్నాయి.

వెండి ధరలో ఊరట

బంగారం ధరలు పెరిగినా వెండి ధర మాత్రం ఈరోజు మార్పుల్లేకుండా కొనసాగుతోంది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.3 లక్షల వద్ద స్థిరంగా ఉంది. అంతర్జాతీయంగా వెండి ధరలు తగ్గిన నేపథ్యంలో, రానున్న రోజుల్లో దేశీయంగానూ వెండి రేట్లు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

గమనిక: పై ధరలు ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 7 గంటల సమయంలో ఉన్నవి. బులియన్ మార్కెట్ ధరలు రోజంతా మారుతుంటాయి. కొనుగోలు ముందు స్థానిక ధరలు తెలుసుకోవడం మంచిది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

మావోయిజం నుంచి భారత్ విముక్తి పొందుతుంది: అమిత్ షా
0:41

మావోయిజం నుంచి భారత్ విముక్తి పొందుతుంది: అమిత్ షా

అక్రమ మానవ రవాణా ముఠాలకు ఎఐ కంచె

అక్రమ మానవ రవాణా ముఠాలకు ఎఐ కంచె

పటిష్టంగా లేని రాయబార కార్యాలయాలు!

పటిష్టంగా లేని రాయబార కార్యాలయాలు!

పెట్రోలు ధరలు పెరిగితే ఆహారం, వ్యవసాయంపై ప్రభావం

పెట్రోలు ధరలు పెరిగితే ఆహారం, వ్యవసాయంపై ప్రభావం

పిల్లలకు సోషల్ మీడియా నిషేధం: అమలులో సాంకేతిక సవాళ్లు!

పిల్లలకు సోషల్ మీడియా నిషేధం: అమలులో సాంకేతిక సవాళ్లు!

22 రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రక్షాళన: కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన!

22 రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రక్షాళన: కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన!

బస్సు బోల్తా పడి ఆరుగురు దుర్మరణం

బస్సు బోల్తా పడి ఆరుగురు దుర్మరణం

హార్ముజ్ జలసంధిలో ఓడలను ఇరాన్ మిసైళ్లతో పేల్చేయగలదా?

హార్ముజ్ జలసంధిలో ఓడలను ఇరాన్ మిసైళ్లతో పేల్చేయగలదా?

HPV వ్యాక్సిన్: ఇది నిజంగా సురక్షితమేనా?

HPV వ్యాక్సిన్: ఇది నిజంగా సురక్షితమేనా?

ఏడో రోజుకు చేరిన ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం..పూర్తిగా హర్మూజ్‌ జలసంధి మూతపడే పరిస్థితి

ఏడో రోజుకు చేరిన ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం..పూర్తిగా హర్మూజ్‌ జలసంధి మూతపడే పరిస్థితి

యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు విడుదల

యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు విడుదల

📢 For Advertisement Booking: 98481 12870