हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Pakistan : నిర్ణయాన్ని మార్చుకోవాలని భారత్‌కు ,పాకిస్థాన్ నాలుగు లేఖలు

Divya Vani M
Pakistan : నిర్ణయాన్ని మార్చుకోవాలని భారత్‌కు ,పాకిస్థాన్ నాలుగు లేఖలు

సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ (India) తాత్కాలికంగా నిలిపివేయడంతో పాకిస్థాన్ పెద్ద దెబ్బతిన్నది. తాము తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నామని, దీని వల్ల దేశంలో భయంకరమైన దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడతాయంటూ పాకిస్థాన్ (Pakistan) తరచూ భారత్‌ను ఆశ్రయిస్తోంది. ఇప్పటివరకు నాలుగు లేఖలు పంపిన పాకిస్థాన్, భారత్‌ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని విన్నవిస్తోంది.ఇటీవల మే నెల మొదట్లో మొదటి లేఖ రాగా, ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత మరో మూడు లేఖలు భారత్‌కు చేరాయి. జాతీయ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం, పాకిస్థాన్ జలవనరుల శాఖ నుంచి వచ్చిన ఈ లేఖలు భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు అందాయి. భారత్ తన నిర్ణయం వెనక్కి తీసుకోవాలని, తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ వెల్లడించింది.

భారత్ స్పష్టత – ఉగ్రవాదం ఆపితేనే చర్చలు

ఈ లేఖలపై భారత జలశక్తి మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, వాటిని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఫార్వర్డ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేకసార్లు చెబుతున్నట్టు “రక్తం, నీరు కలసి పారలేవు” అనే మాటే ఇప్పుడు కూడా భారత్‌ వైఖరిగా ఉంది.ఇస్లామాబాద్‌తో చర్చలు జరిగితే, అవి కేవలం ఉగ్రవాదం, పీఓకే (పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్) అంశాలపై మాత్రమే జరుగుతాయని న్యూఢిల్లీ స్పష్టం చేసింది. నీటి విషయంలో ఇకపై ఎలాంటి చర్చలు ఉండవన్న సంకేతాలను భారత్ ఇచ్చినట్లే కనిపిస్తోంది.

1960 ఒప్పందం – ఏం ఉంది దానిలో?

1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో సింధూ జల ఒప్పందం కుదిరింది. అప్పట్లో భారత ప్రధాని నెహ్రూ, పాకిస్థాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ సంతకం చేసిన ఈ ఒప్పందం ద్వారా తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్‌కు పూర్తి హక్కులు లభించాయి.ఇక పశ్చిమ నదులైన సింధూ, జీలం, చీనాబ్ నదులపై పాకిస్థాన్‌కు అధికారం లభించింది. కానీ పాకిస్థాన్ నుంచి మళ్లీ మళ్లీ వచ్చే ఉగ్రవాదం ఘటనల నేపథ్యంలో భారత్ ఆ ఒప్పందాన్ని అమలు చేయకూడదని నిర్ణయించింది.ఈ నిర్ణయం వల్ల పాకిస్థాన్‌లో నీటి కొరత తీవ్రమవుతోంది. వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తిపై గణనీయంగా ప్రభావం పడుతోంది. దీని ఫలితంగా దేశంలో తీవ్ర ఆందోళన నెలకొంది.ఇక ముందు భారత్‌ తన వైఖరిని మార్చే అవకాశాలు కనిపించడం లేదు. పాకిస్థాన్‌ నుంచి ఉగ్రవాదం పూర్తిగా ఆగినప్పుడే, ఈ ఒప్పందాన్ని పునఃప్రారంభించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

సర్దుబాటు సాధ్యమేనా?

పాకిస్థాన్‌ నిరంతరం లేఖలు రాసినా, భారత్‌ నుంచి స్పష్టమైన స్పందన రాకపోవడంతో ప్రస్తుతం పరిస్థితి ఉత్కంఠగా మారింది. మరి ఈ సమస్యకు శాంతియుత పరిష్కారం దొరుకుతుందా? లేక కొత్త ఉద్రిక్తతల దాకా వెళ్తుందా? అనేది సమయం చెప్పాల్సి ఉంది.

Read Also : Pakistan GDP : పాకిస్థాన్ ,తమిళనాడు ఆర్థిక వ్యవస్థ …

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2025 ముగింపులో WWE షాక్ ఇవ్వనుందా? ట్రిపుల్ హెచ్ ప్లాన్ ఏంటి?…

2025 ముగింపులో WWE షాక్ ఇవ్వనుందా? ట్రిపుల్ హెచ్ ప్లాన్ ఏంటి?…

గ్లోబల్ చిప్ రేస్‌లో భారత్ ముందుకెళ్లగలదా? అమెరికా, చైనా ఛాలెంజ్…

గ్లోబల్ చిప్ రేస్‌లో భారత్ ముందుకెళ్లగలదా? అమెరికా, చైనా ఛాలెంజ్…

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

ఈ ఏడాది హమాస్ ప్రముఖ తలకాయలు తెగ్గొట్టిన ఇజ్రాయెల్

ఈ ఏడాది హమాస్ ప్రముఖ తలకాయలు తెగ్గొట్టిన ఇజ్రాయెల్

వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా

వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా

చలికాలంలో ఉత్తరాదిలో మ్యాచ్‌లా? బీసీసీఐ ప్లాన్‌పై విమర్శలు…

చలికాలంలో ఉత్తరాదిలో మ్యాచ్‌లా? బీసీసీఐ ప్లాన్‌పై విమర్శలు…

మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అంగీకారం

మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అంగీకారం

బంగ్లాలో రాజకీయ సంక్షోభం భారత్ కు పెద్ద ముప్పు

బంగ్లాలో రాజకీయ సంక్షోభం భారత్ కు పెద్ద ముప్పు

ద్వేషపూరిత ప్రసంగాలిస్తే వీసా రద్దు.. ప్రధాని ఆంథోనీ

ద్వేషపూరిత ప్రసంగాలిస్తే వీసా రద్దు.. ప్రధాని ఆంథోనీ

హెచ్-1బీ వీసా దొరక్క భారత్ లో ఉన్న ఉద్యోగులకు నిపుణుల సూచన

హెచ్-1బీ వీసా దొరక్క భారత్ లో ఉన్న ఉద్యోగులకు నిపుణుల సూచన

ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులపై యాంటీ టెర్రరిస్ట్ కేసు

ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులపై యాంటీ టెర్రరిస్ట్ కేసు

భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం

భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం

📢 For Advertisement Booking: 98481 12870