हिन्दी | Epaper
అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

Thiruvur-Elections: తిరువూరు నగరంలో తీవ్ర ఉద్రిక్తత కారణం ఏమిటి?

Ramya
Thiruvur-Elections: తిరువూరు నగరంలో తీవ్ర ఉద్రిక్తత కారణం ఏమిటి?

తిరువూరు ఛైర్మన్ ఎన్నిక చుట్టూ హైటెన్షన్ వాతావరణం

తిరువూరు నగర పంచాయతీ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో నగరంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సోమవారం ఉదయం నుంచి టీడీపీ (TDP) , వైసీపీ నేతల మధ్య వాగ్వాదాలు, తోపులాటలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల నేపథ్యంలో పోలీసులు తీవ్ర బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఇప్పటికే ముగ్గురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు ప్రకటించగా, మరో ఐదుగురు వైసీపీ (YCP) సభ్యులు కూడా టీడీపీకి దగ్గరయ్యే అవకాశముందన్న ఊహాగానాలు కలకలం రేపుతున్నాయి. ఈ కారణంగా వైసీపీ నేతల్లో ఆందోళన పెరిగింది. కాగా, ఛైర్మన్ పదవిని దక్కించుకునేందుకు వైసీపీ నేతలు అన్ని విధాలుగా యత్నిస్తున్నారు. అయితే ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని టీడీపీ కౌన్సిలర్లు డిమాండ్ చేస్తున్నారు.

Tiruvur: తిరువూరు చైర్మన్ ఎన్నికలు వాయిదా.. కారణం ఏమిటి?
tiruvuru

పోలీసుల భారీ బందోబస్తు – హౌస్ అరెస్టులో మాజీ మంత్రి జోగి రమేష్

 ఛైర్మన్ ఎన్నిక సందర్బంగా ఎటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను కల్పించారు. ఈ క్రమంలో కౌన్సిల్ హాల్‌లోకి వెళ్లేందుకు వైసీపీ సభ్యులు బారికేడ్లు (Barricades) నెట్టుకుని లోపలికి వచ్చే ప్రయత్నం చేయగా.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ, వైసీపీ సభ్యులను ఇద్దరినీ కూడా చెదరగొట్టి శాంతియుత వాతావరణంలో ఎన్నిక జరగాలని పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ముగ్గురు వైసీపీ కౌన్సిలర్లు (YCP councilors) టీడీపీ కండువా కప్పుకున్నారు. అలాగే మరో ఐదుగురు సభ్యులు టీడీపీ మద్దతు తెలిపారు. ఈ క్రమంలో తిరువూరు నగర పంచాయతీ ఛైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంటుందన్న ఉద్దేశంతో వైసీపీ సభ్యులు హైడ్రామాకు తెరలేపారు. ఎట్టిపరిస్థితుల్లో అయినా ఛైర్మన్ పదవిని దక్కించుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది.  మరోవైపు తిరువూరు నగర పంచాయతీ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి జోగి రమేష్‌ను హౌస్ అరెస్ట్ చేశారు.

టర్న్ కోట్స్ షాక్ – టీడీపీకి లాభదాయకమైన రాజకీయ డ్రామా

గత నెల 3న వైసీపీకి చెందిన గత్తం కస్తూరి బాయ్ తన పదవికి రాజీనామా చేయడంతో తిరువూరు నగర పంచాయతీ (Tiruvuru Nagar Panchayat) ఛైర్మన్ పదవి ఖాళీ అయింది. ప్రస్తుతం నగర పంచాయతీలో మొత్తం 20 మంది కౌన్సిలర్లు ఉండగా, వాటిలో వైసీపీకి 17, టీడీపీకి 3 మంది సభ్యులు ఉన్నారు. అయితే వైసీపీలో అంతర్గత విబేధాలు తీవ్రరూపం దాల్చడంతో ముగ్గురు సభ్యులు వైసీపీ కౌన్సిలర్లు ఇప్పటికే టీడీపీ తరపున కదిలారు. ఇది టీడీపీకి ఊహించని మద్దతుగా మారింది. సమాచారం ప్రకారం, ఇంకా కొంతమంది వైసీపీ సభ్యులు కూడా టీడీపీకి మద్దతు ఇవ్వవచ్చన్న అభిప్రాయం వెలువడుతోంది. దీంతో తుది ఓటింగ్ సమయంలో టీడీపీకే ఛైర్మన్ పదవి దక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

Read also: Vizag : విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

టీవీ పేలి తీవ్రంగా గాయపడిన వృధురాలు

టీవీ పేలి తీవ్రంగా గాయపడిన వృధురాలు

మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ

మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ

10 రూపాయల కోసం వృద్ధుడిని హతమార్చిన మైనర్

10 రూపాయల కోసం వృద్ధుడిని హతమార్చిన మైనర్

సంక్రాంతి పండుగకు తెలంగాణ–ఏపీ ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి పండుగకు తెలంగాణ–ఏపీ ప్రత్యేక రైళ్లు

TET 2025 ప్రాథమిక కీలు పూర్తి వివరాలు

TET 2025 ప్రాథమిక కీలు పూర్తి వివరాలు

ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి మంత్రితో బాబు భేటీ

ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి మంత్రితో బాబు భేటీ

డ్వాక్రా మహిళల బ్యాంక్ ఖాతాలపై తప్పుడు ప్రచారం..ఏపీ ఫ్యాక్ట్ చెక్ ఖండన

డ్వాక్రా మహిళల బ్యాంక్ ఖాతాలపై తప్పుడు ప్రచారం..ఏపీ ఫ్యాక్ట్ చెక్ ఖండన

గోదావరి వాటర్ గ్రిడ్ శంకుస్థాపన చేయనున్న పవన్

గోదావరి వాటర్ గ్రిడ్ శంకుస్థాపన చేయనున్న పవన్

మేనేజర్ ధైర్యంతో బ్యాంకు దోపిడీ విఫలం

మేనేజర్ ధైర్యంతో బ్యాంకు దోపిడీ విఫలం

శుభవార్త చెప్పిన సీఎం.. జిల్లాకు 200 పెన్షన్లు..

శుభవార్త చెప్పిన సీఎం.. జిల్లాకు 200 పెన్షన్లు..

ఏపీలో లక్ష ఉద్యోగాలను వైసీపీ అడ్డుకుంటోంది: నారా లోకేశ్

ఏపీలో లక్ష ఉద్యోగాలను వైసీపీ అడ్డుకుంటోంది: నారా లోకేశ్

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, కేన్సర్ రోగులకు పింఛన్‌

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, కేన్సర్ రోగులకు పింఛన్‌

📢 For Advertisement Booking: 98481 12870