हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Tirupati Police : తిరుపతిలో పోలీసుల డ్రోన్ నిఘా వ్యవస్థ పటిష్టం

Divya Vani M
Tirupati Police : తిరుపతిలో పోలీసుల డ్రోన్ నిఘా వ్యవస్థ పటిష్టం

ఆధ్యాత్మిక నగరంగా పేరొందిన తిరుపతి ఇప్పుడు సాంకేతికత వైపు అడుగులు వేస్తోంది. నగర శాంతిభద్రతల కోసం పోలీసులు నూతన మార్గాలు అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో రాత్రి వేళల్లో డ్రోన్‌లను వినియోగిస్తూ అనుమానాస్పద చట్టవ్యతిరేక కార్యకలాపాలపై నిఘా ఏర్పాటు చేస్తున్నారు.గంజాయి వినియోగం, పేకాట, బహిరంగ మద్యం సేవ, నిర్మానుష్య ప్రాంతాల్లో అనుమానాస్పద కదలికలు వంటి సంఘటనలపై ఈ డ్రోన్లు పక్కాగా కళ్లేసే పనిలో ఉన్నాయి. ముఖ్యంగా రైల్వే ట్రాక్‌లు, శివార్ల ప్రాంతాల్లో డ్రోన్ నిఘా కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు.ఇవన్నీ రాష్ట్రంలోనే తొలిసారిగా అమలవుతున్న పథకాల్లో ఒకటి. తిరుపతిలో మాట్రిక్స్ ఫోర్ థర్మల్ డ్రోన్‌లు రాత్రి గస్తీకి ప్రత్యేకంగా వినియోగంలోకి వచ్చాయి. ఈ డ్రోన్లు గాల్లోంచి క్రమంగా నగరాన్ని పరిశీలిస్తూ, ఏ చిన్న అనుమానాస్పద కదలికను అయినా వెంటనే గుర్తించగలవు.అర్ధరాత్రి తరువాత అనవసరంగా రోడ్లపై తిరుగుతూ యువత విన్యాసాలు చేయడం, బైక్ రాషింగ్ వంటి ఘటనలపై పోలీసులు చకచకా స్పందిస్తున్నారు. డ్రోన్ల సాయంతో వారు ఉన్నదేక్కడో ముందుగానే కనిపెట్టుకుని, వారిని అదుపులోకి తీసుకుంటున్నారు.డ్రోన్ల వల్ల మారుమూల ప్రాంతాలకైనా త్వరగా చేరవచ్చు. పోలీసుల సమయాన్ని, శ్రమను ఆదా చేయడమే కాక, నేరాలపై కట్టడి సులభంగా సాధ్యమవుతోంది.

Tirupati Police తిరుపతిలో పోలీసుల డ్రోన్ నిఘా వ్యవస్థ పటిష్టం
Tirupati Police తిరుపతిలో పోలీసుల డ్రోన్ నిఘా వ్యవస్థ పటిష్టం

ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ మీడియాకు వెల్లడించారు.ఆయన మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ సహకారంతో మరో ఐదు డ్రోన్లు అదనంగా సమకూర్చుకున్నామని తెలిపారు. ఇవి ఇప్పుడు ట్రాఫిక్ నియంత్రణలోనూ ఎంతో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు.డ్రోన్ల నిఘా వల్ల నేరగాళ్లలో భయం నెలకొందట. ఎక్కడి నుంచైనా పోలీసులు కనిపించేలా మారిందని ప్రజలు చెబుతున్నారు. దాంతో నగరంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.పోలీసుల ఈ కొత్త ప్రయత్నం ప్రజల మద్దతును పొందుతోంది. సాంకేతికత ఉపయోగించి ప్రజలకు భద్రత కల్పించడంలో ఇది గొప్ప ముందడుగు. రాత్రివేళల్లో సున్నితంగా నిఘా పెట్టే ఈ డ్రోన్లు, నగర ప్రజల నిద్రను భద్రంగా చేస్తుంటే పోలీసుల పని మరింత సమర్థవంతంగా మారుతోంది.
ఇలాంటి మోడల్‌ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. తిరుపతి డ్రోన్ పోలీసింగ్ ఇప్పుడు దేశం మొత్తానికి ఒక ఆదర్శంగా మారుతోంది.

Read Also : AP Tourism Bus : ఏపీ టూరిజం బస్సులో మైనర్ బాలికపై వేధింపుల ఆరోపణ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్!

ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్!

ఫిబ్రవరి 3న కేబినెట్ భేటీ.. బడ్జెట్ అంశాలపై కీలక నిర్ణయాలు!

ఫిబ్రవరి 3న కేబినెట్ భేటీ.. బడ్జెట్ అంశాలపై కీలక నిర్ణయాలు!

రాజకీయ అవినీతికి అంతం లేదా?

రాజకీయ అవినీతికి అంతం లేదా?

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

కోకో గింజలకూ ధరల విధానం అవసరం

కోకో గింజలకూ ధరల విధానం అవసరం

📢 For Advertisement Booking: 98481 12870