हिन्दी | Epaper

Air India : బోయింగ్ 787-8కు ఇదే తొలి ప్రాణాంతక ప్రమాదం!

Sudheer
Air India : బోయింగ్ 787-8కు ఇదే తొలి ప్రాణాంతక ప్రమాదం!

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Ahmedabad plane crash) ప్రపంచ విమానయాన రంగాన్ని కుదిపేసింది. ఈ ప్రమాదంలో ఉపయోగించిన విమానం బోయింగ్ 787-8 (Boeing 787-8)డ్రీమ్ లైనర్, ఇది 2011లో ప్రారంభమైనప్పటి నుండి అత్యంత విశ్వసనీయంగా పరిగణించబడుతోంది. ఇప్పటి వరకు ఏ ప్రాణహానికీ కారణం కాలేకపోవడం ఈ ఎయిర్‌క్రాఫ్ట్ విశిష్టత. అయితే తాజాగా అహ్మదాబాద్‌లో జరిగిన ఘటనతో దీనికి సంబంధించి ఇదే మొదటి ప్రాణాంతక ప్రమాదంగా నమోదైంది.

ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన బోయింగ్ 787-8

బోయింగ్ సంస్థ రూపొందించిన ఈ 787-8 డ్రీమ్ లైనర్ ఖండాంతర ప్రయాణాలకు అనువుగా రూపొందించబడింది. ఒకేసారి 248 మంది ప్రయాణికులు ప్రయాణించగలరు. ఇది 13,530 కిలోమీటర్లు ఒకే సారి ప్రయాణించగల సామర్థ్యం కలిగిన విమానం. పైగా సాధారణ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో పోలిస్తే ఇది ఇంధన వినియోగాన్ని 25% వరకు తగ్గించగలదు. అందుకే ఇది ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన వైడ్ బాడీ విమానంగా గుర్తింపు పొందింది.

అత్యాధునిక సాంకేతికత ఉన్నా… ప్రమాదం తప్పలేదెందుకు?

ఇంత అధునాతన సాంకేతికత, విశ్వసనీయత ఉన్నప్పటికీ ఈ ప్రమాదం జరగడం aviation నిపుణులను ఆశ్చర్యంలో పడేసింది. బోయింగ్ 787-8 వంటి విమానం ఎలాంటి లోపంతో ప్రమాదానికి గురైందో తెలుసుకునేందుకు ప్రస్తుతం విస్తృత స్థాయిలో విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన వలన బోయింగ్ విమాన భద్రతాపై, మానవీయ తప్పిదాలపై విమర్శలు, విశ్లేషణలు మళ్లీ మొదలయ్యాయి. అది ఎయిర్ ఇండియా, బోయింగ్ ఇద్దరికీ పాఠంగా మారనుంది.

Read Also : Chandrababu Naidu : నేటి నుంచి కీలక హామీ అమలు : చంద్రబాబు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870