हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Santosh Jagdale: కల్మా చదవాలని అడిగి మరీ కాల్చారు: యువతి ఆవేదన

Vanipushpa
Santosh Jagdale: కల్మా చదవాలని అడిగి మరీ కాల్చారు: యువతి ఆవేదన

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి అత్యంత భయానకంగా సాగింది. తుపాకీ కాల్పుల శబ్దాలు, ఆర్తనాదాల మధ్య పూణేకు చెందిన వ్యాపారవేత్త సంతోష్ జగ్‌దాలే కుటుంబం ఒక టెంట్‌లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దాక్కుంది. ఆ భయానక క్షణాలను ఆయన కుమార్తె ఆశావరి వివరిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. స్థానిక పోలీసుల వంటి దుస్తులు ధరించిన కొందరు వ్యక్తులు కొండపై నుంచి దిగివచ్చి కాల్పులు జరపడం మొదలుపెట్టారని ఆమె తెలిపారు.

కల్మా చదవాలని అడిగి మరీ కాల్చారు: యువతి ఆవేదన

“చౌదరి, బయటకు రా” అంటూ గట్టిగా అరిచారు
వెంటనే తాను, తన తల్లి ప్రగతి, తండ్రి సంతోష్ ఇతర పర్యాటకులతో కలిసి సమీపంలోని టెంట్‌లోకి పరుగులు తీశామని ఆశావరి చెప్పారు. బయట ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరుగుతున్నాయని తాము భావించామన్నారు. కానీ, ఉగ్రవాదులు తామున్న టెంట్ సమీపానికి వచ్చి పక్క టెంట్‌పై కాల్పులు జరపడంతో భయంతో వణికిపోయామన్నారు. అంతలో, “చౌదరి, బయటకు రా” అంటూ గట్టిగా అరవడంతో తమ గుండె ఆగినంత పనైందని ఆమె వాపోయారు.
20 నిమిషాల తర్వాత పోలీసులు వచ్చారు
ఆ తర్వాత ఉగ్రవాదులు తన తండ్రిని టెంట్ నుంచి బయటకు లాగారని, ప్రధాని మోదీకి మద్దతు ఇస్తున్నందుకే ఈ దాడి చేస్తున్నామని అన్నారని ఆశావరి తెలిపారు. అక్కడ చాలా మంది పర్యాటకులు ఉన్నప్పటికీ, హిందువులా ముస్లింలా అని అడిగి మరీ మగవారిని లక్ష్యంగా చేసుకున్నారని ఆమె పేర్కొన్నారు. “ఇస్లామిక్ ప్రార్థన (కల్మా) చదవాలని మా నాన్నను అడిగారు. ఆయన చదవలేకపోవడంతో తలపై ఒకటి, చెవి వెనుక ఒకటి, వీపులో ఒకటి.. మొత్తం మూడు బుల్లెట్లు కాల్చారు” అని ఆశావరి ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తన మామయ్య వైపు తిరిగి ఆయనను కూడా కాల్చి చంపారని వివరించారు. దాడి జరిగిన 20 నిమిషాల తర్వాత పోలీసులు, భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయని ఆమె తెలిపారు.
గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలింపు
ఈ దాడిలో సంతోష్ జగ్‌దాలేతో పాటు మహారాష్ట్రకు చెందిన మరో ఐదుగురు సహా మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. నిషేధిత లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్) ఈ దాడికి బాధ్యత వహించింది. ‘మినీ స్విట్జర్లాండ్’గా పిలిచే బైసరన్ వ్యాలీలో పర్యాటకులు ప్రకృతిని ఆస్వాదిస్తున్న సమయంలో ఈ దారుణం జరిగింది. గాయపడిన వారిని హెలికాప్టర్లు, స్థానికుల సహాయంతో ఆసుపత్రులకు తరలించారు. 2019 పుల్వామా దాడి తర్వాత జమ్మూ కశ్మీర్‌లో ఇదే అతిపెద్ద ఉగ్రదాడి కావడం గమనార్హం. పహల్గామ్‌లోని బైసరన్ వ్యాలీని “మినీ స్విట్జర్లాండ్”గా పిలుస్తారు. ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు ఈ ప్రాంతానికి వస్తుంటారు. ఇక్కడే ఉగ్రవాదులు దాడి చేసి పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడిలో సంతోష్ జగ్‌దాలే సహా మహారాష్ట్రకు చెందిన మరో ఐదుగురు సహా మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని హెలికాప్టర్లు మరియు స్థానికుల సహాయంతో ఆసుపత్రులకు తరలించారు.

Read Also: Kashmir : పహల్గాంలో ఉగ్ర‌దాడి స్పందించిన సినీ ప్రముఖులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరత మధ్య భారత హై కమిషనర్ నివాసంపై దాడి

బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరత మధ్య భారత హై కమిషనర్ నివాసంపై దాడి

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..
1:06

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి
0:52

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

📢 For Advertisement Booking: 98481 12870