हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

AI-Based Data Center : దేశంలోని మొట్టమొదటి AI- ఆధారిత డేటా సెంటర్ పార్క్

Sudheer
AI-Based Data Center : దేశంలోని మొట్టమొదటి AI- ఆధారిత డేటా సెంటర్ పార్క్

భారతదేశంలో డిజిటల్ రంగంలో మరో గొప్ప అడుగు పడింది. ఛత్తీస్‌గఢ్ రాజధాని నవరాయ్‌పూర్‌లో దేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత డేటా సెంటర్ పార్క్‌కు ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి శంకుస్థాపన చేశారు. ఈ డేటా సెంటర్ కేవలం డేటా నిల్వ చేయడానికి మాత్రమే కాకుండా, డిజిటల్ యుగానికి వెన్నెముకగా నిలవనుందని ఆయన చెప్పారు. భారతదేశాన్ని గ్లోబల్ డిజిటల్ పవర్‌హౌస్‌గా తీర్చిదిద్దడంలో ఇది కీలక పాత్ర పోషించనుందని తెలిపారు.

రాక్‌బ్యాంక్ ఆధ్వర్యంలో భారీ ప్రాజెక్టు

ఈ డేటా సెంటర్ పార్క్‌ను రాక్‌బ్యాంక్ డేటాసెంటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మిస్తోంది. మొత్తం 14 ఎకరాల విస్తీర్ణంలో దీనిని అభివృద్ధి చేస్తుండగా, ఇందులో 2.7 హెక్టార్ల విస్తీర్ణం ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ)గా రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం భవిష్యత్తులో సుమారు రూ. 2,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్టు సమాచారం. ఇది దేశంలో డేటా భద్రత, అనలిటిక్స్‌, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో మరింత అభివృద్ధికి దోహదం చేయనుంది.

ఉపాధి అవకాశాలతో యువతకు నూతన దారి

ఈ డేటా సెంటర్ పార్క్ వల్ల ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి సాంకేతిక రంగంలో గణనీయమైన ప్రోత్సాహం లభించనుంది. దాదాపు 1,500 మంది పరోక్ష ఉపాధి అవకాశాలు కలుగనున్నాయని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి మాట్లాడుతూ, ఈ డేటా సెంటర్ వల్ల యువత ఇకపై ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాల నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇది రాష్ట్రానికి సాంకేతిక రంగంలో కీలక మలుపుగా నిలుస్తుందన్నారు.

Read Also : Indian Military Information : పాక్ కు భారత సైనిక సమాచారం లీక్..ఇద్దరి అరెస్ట్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సోనియా గాంధీ నివాసాన్ని ముట్టడించేందుకు బీజేపీ నేతల యత్నం
0:9

సోనియా గాంధీ నివాసాన్ని ముట్టడించేందుకు బీజేపీ నేతల యత్నం

ఎన్‌ఎంసీ కొత్త నిబంధనలు

ఎన్‌ఎంసీ కొత్త నిబంధనలు

ట్రంప్ తన అధికారాలను అతిక్రమించారు.. మండిపడిన సుప్రీంకోర్టు

ట్రంప్ తన అధికారాలను అతిక్రమించారు.. మండిపడిన సుప్రీంకోర్టు

విద్యార్థులపై ఉపాధ్యాయుడు కాల్పులు

విద్యార్థులపై ఉపాధ్యాయుడు కాల్పులు

సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సరే.. భారత్‌పై సుంకాలు కొనసాగుతాయి

సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సరే.. భారత్‌పై సుంకాలు కొనసాగుతాయి

ప్రపంచ AI హబ్‌గా భారత్.. ఢిల్లీ డిక్లరేషన్‌కు 80 దేశాల మద్దతు

ప్రపంచ AI హబ్‌గా భారత్.. ఢిల్లీ డిక్లరేషన్‌కు 80 దేశాల మద్దతు

తగ్గేదేలే.. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత 10 శాతం సుంకాల దాడి

తగ్గేదేలే.. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత 10 శాతం సుంకాల దాడి

ఎర్రకోట, ప్రధాన ఆలయాలే లక్ష్యంగా లష్కరే కుట్ర

ఎర్రకోట, ప్రధాన ఆలయాలే లక్ష్యంగా లష్కరే కుట్ర

ట్రంప్‌ టారిఫ్‌లకు భారత సంతతి న్యాయవాది బ్రేక్‌లు

ట్రంప్‌ టారిఫ్‌లకు భారత సంతతి న్యాయవాది బ్రేక్‌లు

థరూర్ ప్రశంసలు, రాహుల్ విమర్శలు

థరూర్ ప్రశంసలు, రాహుల్ విమర్శలు

మైక్రోసాఫ్ట్‌ గేమింగ్‌ CEO గా భారత సంతతి చెందిన టెకీ

మైక్రోసాఫ్ట్‌ గేమింగ్‌ CEO గా భారత సంతతి చెందిన టెకీ

సిగరెట్ వివాదం, పెట్రోల్ బంక్ వద్ద లైటర్ విసిరి మంటలు

సిగరెట్ వివాదం, పెట్రోల్ బంక్ వద్ద లైటర్ విసిరి మంటలు

📢 For Advertisement Booking: 98481 12870