हिन्दी | Epaper

ఉమ్మడి వరంగల్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి

Uday Kumar
ఉమ్మడి వరంగల్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి

జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసిన ప్రజాప్రతినిధులు

జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిశారు.

ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన నేతలు

ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ కావ్య, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాగరాజు, డీసీసీ అధ్యక్షుడు భరత్ సింహారెడ్డి తదితరులు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్‌కు గ్రీన్ సిగ్నల్‌పై అభినందనలు

వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో, సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసిన నేతలు ఆయనకు అభినందనలు తెలియజేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870