हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Cabinet Expansion : మంత్రివర్గ విస్తరణకు వేళాయే

Sudheer
Cabinet Expansion : మంత్రివర్గ విస్తరణకు వేళాయే

తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ విస్తరణకు చివరి అంకం చేరుకుంది. ఏప్రిల్ 3న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త మంత్రులను తన మంత్రివర్గంలోకి చేర్చనున్నారు. ఇందులో రెండు రెడ్డి సామాజికవర్గానికి, రెండు బీసీలకు, ఒక ఎస్సీకి మంత్రివర్గంలో అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ముఖ్యమంత్రి అభ్యర్థులకు సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది.

రెడ్డి నేతలకు కీలక స్థానం

రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న రెడ్డి సామాజిక వర్గానికి ఈ విస్తరణలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ క్రమంలో రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి పేర్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. వీరిద్దరు గత ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి తమ వంతు పాత్ర పోషించిన నేతలుగా చర్చించబడుతున్నారు.

Telangana Cabinet Marchi09

బీసీ నేతల మధ్య పోటీ

బీసీ నేతలకు కేబినెట్‌లో రెండు స్థానాలు కేటాయించినప్పటికీ, ముగ్గురు నేతలు మంత్రిపదవి కోసం పోటీపడుతున్నారు. వాకాటి శ్రీహరి పేరు దాదాపు ఖాయమని, అయితే మరో స్థానం కోసం ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య పోటీలో ఉన్నారని సమాచారం. చివరి నిమిషంలో అధిష్టానం ఎవరికి అవకాశం కల్పిస్తుందనేది ఆసక్తిగా మారింది.

ఎస్సీ వర్గానికి ప్రాధాన్యత

ఎస్సీ వర్గానికి ఒక మంత్రి పదవి కేటాయించనుండగా, వివేక్ పేరు దాదాపు ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గంలో సామాజిక సమతుల్యతను పరిరక్షిస్తూ, అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి యత్నిస్తున్నారు. ఏప్రిల్ 3న జరగనున్న ఈ మంత్రివర్గ విస్తరణపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870