हिन्दी | Epaper

Telangana Raj Bhavan : తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ

Sudheer
Telangana Raj Bhavan : తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ

హైదరాబాద్‌లోని తెలంగాణ రాజ్‌భవన్‌(Telangana Raj Bhavan)లో చోరీ కలకలం రేపుతోంది. రాజ్‌భవన్‌ పరిధిలో ఉన్న సుధర్మ భవన్‌(Sudharma Bhavan)లో చోరీ జరిగినట్టు సమాచారం. భవనంలోని ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న ఓ గదిలోకి దూరిన దొంగలు నాలుగు హార్డ్‌డిస్క్‌లను అపహరించారు. ఈ ఘటన ఈ నెల 14వ తేదీన జరిగిందని రాజ్‌భవన్‌ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సీసీ కెమెరాల ఫుటేజ్‌

ఘటనకు సంబంధించి భద్రతా సిబ్బంది సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు. ఆ ఆధారాలతోనే చోరీకి సంబంధించిన అంశాలను గుర్తించినట్లు సమాచారం. హార్డ్‌డిస్క్‌లు మాయమైన గదిలో ఆ సమయంలో ఎవరు వెళ్లినట్టు ఉంది? ఎవరి అనుమతి లేకుండా ప్రవేశించారనే దానిపై కూడా విచారణ కొనసాగుతోంది.

హై సెక్యూరిటీ ప్రాంతంలో ఇలా చోరీ జరగడం

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాజ్‌భవన్‌ వంటి హై సెక్యూరిటీ ప్రాంతంలో ఇలా చోరీ జరగడం పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మాయమైన హార్డ్‌డిస్క్‌లలో ఏమి డేటా ఉందన్నదానిపై అధికారులు గోప్యత పాటిస్తున్నారు. ప్రస్తుతం భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తూ రాజ్‌భవన్‌ పరిపాలన అధికారులు చర్యలు చేపట్టారు.

Read Also : India: బియ్యం ఉత్పత్తిలో భారత్ నంబర్ వన్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

యువతికి HIV రక్తం ఎక్కించిన ప్రియుడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
1:42

యువతికి HIV రక్తం ఎక్కించిన ప్రియుడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య..అసలేం జరిగింది?

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య..అసలేం జరిగింది?

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

షాపింగ్‌కు తీసుకెళ్లలేదని.. బిడ్డలను చంపి తల్లి ఆత్మహత్య!

షాపింగ్‌కు తీసుకెళ్లలేదని.. బిడ్డలను చంపి తల్లి ఆత్మహత్య!

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ఎంపీ పుట్టా మహేష్‌కు పాజిటివ్

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ఎంపీ పుట్టా మహేష్‌కు పాజిటివ్

తెలంగాణలో ధాన్యం ధరల పతనం

తెలంగాణలో ధాన్యం ధరల పతనం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఎల్బీ నగర్ – హయత్ నగర్ మధ్య డబుల్ డెక్కర్ కారిడార్

ఎల్బీ నగర్ – హయత్ నగర్ మధ్య డబుల్ డెక్కర్ కారిడార్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

పండగ వాతావరణం లో ఫ్యాక్టరీ ప్రారంభం

పండగ వాతావరణం లో ఫ్యాక్టరీ ప్రారంభం

📢 For Advertisement Booking: 98481 12870