हिन्दी | Epaper
రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

ఆర్టీసీ ప్రయాణికులకు TGSRTC గుడ్ న్యూస్

Sudheer
ఆర్టీసీ ప్రయాణికులకు TGSRTC గుడ్ న్యూస్

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రయాణికులకు సరికొత్త సేవలతో ముందుకొస్తోంది. ప్రయాణికులు, కండక్టర్ల మధ్య తరచుగా ఏర్పడే చిల్లర సమస్యలను ఎదుర్కొనేందుకు ఆర్టీసీ ఆధునిక సాంకేతికతను ఉపయోగించి కొత్త పరిష్కారాన్ని తీసుకురానుంది. బస్సుల్లో ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు ఇప్పటికే సంస్థ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

హైదరాబాద్ నగరంలో ఈ కొత్త ఆన్లైన్ పేమెంట్ సేవలను ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ప్రయాణికులు తమ బస్ టికెట్ ధరను డిజిటల్ పేమెంట్ ద్వారా చెల్లించే అవకాశం పొందనున్నారు. QR కోడ్ స్కాన్ చేయడం ద్వారా లేదా ఇతర డిజిటల్ పేమెంట్ మార్గాల ద్వారా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త వ్యవస్థతో ప్రయాణికులు ఇకపై చిల్లర లేకుండా సులభంగా టికెట్ కొనుగోలు చేయవచ్చు.

RTC ఇప్పటికే 6,000 ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ మెషీన్లను సిద్దం చేసింది. ప్రస్తుతం వీటిని దూరప్రాంత రూట్లలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఈ సేవల విజయవంతమైన అమలుతో త్వరలోనే పల్లెవెలుగు, గ్రామీణ రూట్లలోని బస్సుల్లోనూ ఈ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ కొత్త వ్యవస్థ వల్ల ప్రయాణికులకు మాత్రమే కాకుండా కండక్టర్లకు కూడా పని ఒత్తిడి తగ్గనుంది. చిల్లర సమస్యలతో నిత్యం విసిగిపోయే కండక్టర్లు, ఈ డిజిటల్ సేవల ద్వారా టికెట్ వేయడం మరింత సులభతరం అవుతుందని భావిస్తున్నారు. అలాగే ప్రయాణికులు తమ ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా అనుభవించగలరని RTC అధికారులు అంటున్నారు.

ప్రయాణికుల సౌకర్యం దృష్ట్యా RTC తీసుకుంటున్న ఈ చర్యలు ఎంతో ప్రజాదరణ పొందే అవకాశం ఉంది. డిజిటల్ సేవలతో ప్రయాణికులు ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా ప్రయాణ అనుభవాన్ని పొందగలరు. హైదరాబాద్‌లో విజయవంతంగా అమలు చేసిన తర్వాత, రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను మరింత విస్తరించాలని RTC ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870