हिन्दी | Epaper
ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

Telugu News: TG: మొంథా తుపాను బీభత్సం పంట నీటిపాలు!

Sushmitha
Telugu News: TG: మొంథా తుపాను బీభత్సం పంట నీటిపాలు!

హైదరాబాద్: మొంథా తుపాను(Montha tupanu) బీభత్సం తెలంగాణ రైతాంగాన్ని అల్లకల్లోలం చేసింది. ఎడతెరిపి లేని వర్షాల(rains) కారణంగా చేతికొచ్చిన పంట(crop) నీటిపాలవ్వడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4.48 లక్షల ఎకరాల వరకు వివిధ పంటలకు నష్టం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

Read Also: Kurnool Bus Tragedy: రెండో డ్రైవర్ నిద్ర మత్తు..నిర్లక్ష్యం

 TG

పంట నష్టం వివరాలు, ప్రభావిత జిల్లాలు

తుపాను కారణంగా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌కు ఆనుకుని ఉన్న జిల్లాల్లో నష్టం సంభవించింది.

  • పంట నష్టం: వరి 2.82 లక్షల ఎకరాల్లోను, పత్తి 1.52 లక్షల ఎకరాల్లోను దెబ్బతిన్నాయి.
  • ప్రభావిత జిల్లాలు: నల్లగొండ, సూర్యాపేట, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పత్తి నష్టం అధికంగా ఉంది. మహబూబాబాద్, వరంగల్, భూపాలపల్లి, వికారాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లాల్లో కూడా పత్తి దెబ్బతింది.
  • మహబూబాబాద్‌లో: వరి 50 శాతం మేర, మొక్కజొన్న 70 శాతం మేర దెబ్బతిన్నట్లు లెక్కకడుతున్నారు.
  • వరంగల్, ఖమ్మం: ఇక్కడ పత్తి, వరి, మిరప పంటలు దెబ్బతినడంతో రైతులు పెట్టుబడులు కూడా తిరిగి రావేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ధాన్యం, ఇతర ఉత్పత్తుల నష్టం

పత్తి దూది పింజ వర్షానికి తడిసి నల్లబడుతుండగా, వరి పైరు నేలకొరిగింది. వరి పంట కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో కురిసిన వర్షాలతో కంకులు మొలకెత్తే ప్రమాదం ఏర్పడింది. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం, మొక్కజొన్న కూడా పూర్తిగా తడిసిపోయాయి. కూరగాయల తోటలు సైతం దెబ్బతినడంతో వ్యవసాయంపై ఆధారపడిన రైతులు, కౌలు రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. ఈ నష్టం కారణంగా చేసిన అప్పులు తీరే మార్గం కనిపించడం లేదని, తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన ఆరోపణలు

సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన ఆరోపణలు

తల్లీ బిడ్డల ఆత్మహత్య.. రైల్వే స్టేషన్ సీసీఫుటేజ్
1:04

తల్లీ బిడ్డల ఆత్మహత్య.. రైల్వే స్టేషన్ సీసీఫుటేజ్

పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన.. సజ్జనార్

పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన.. సజ్జనార్

రంగారెడ్డిలో మహిళా లాయర్ హత్య కలకలం

రంగారెడ్డిలో మహిళా లాయర్ హత్య కలకలం

సెలవుల సందర్భంగా టీజీఎస్సార్టీసీ కొత్త పర్యాటక ప్యాకేజీలు

సెలవుల సందర్భంగా టీజీఎస్సార్టీసీ కొత్త పర్యాటక ప్యాకేజీలు

ఎన్నికల వేళ విద్యార్థులకు వరుసగా 3 రోజులు సెలవు..?

ఎన్నికల వేళ విద్యార్థులకు వరుసగా 3 రోజులు సెలవు..?

భక్తుల వాహనం బోల్తా.. 15 మందికి గాయాలు

భక్తుల వాహనం బోల్తా.. 15 మందికి గాయాలు

డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఇక మీ ఉద్యోగనీకె ముప్పు

డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఇక మీ ఉద్యోగనీకె ముప్పు

మరో ప్రాణం తీసిన లోన్ యాప్

మరో ప్రాణం తీసిన లోన్ యాప్

లంగ్స్ లోకెళ్ళిన హల్క్ బొమ్మ వైద్యులకే పెద్ద సవాలు

లంగ్స్ లోకెళ్ళిన హల్క్ బొమ్మ వైద్యులకే పెద్ద సవాలు

అందంగా లేవని భర్త వేధింపులు: భార్య ఆత్మహత్య!

అందంగా లేవని భర్త వేధింపులు: భార్య ఆత్మహత్య!

త్వరలో ఇందిరమ్మ ఇళ్ల రెండో జాబితా విడుదల: మంత్రి పొంగులేటి

త్వరలో ఇందిరమ్మ ఇళ్ల రెండో జాబితా విడుదల: మంత్రి పొంగులేటి

📢 For Advertisement Booking: 98481 12870