हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

TG: ఎస్ఐఆర్ పై అక్బరుద్దీన్ వర్సెస్ ఏలేటి డైలాగ్ వార్

Saritha
TG: ఎస్ఐఆర్ పై అక్బరుద్దీన్ వర్సెస్ ఏలేటి డైలాగ్ వార్

హైదరాబాద్ : ఓవైసీ, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేజీ మహేశ్వర్ రెడ్డి మధ్య మరోసారి డైలాగ్ వార్ నడిచింది. ఎస్ఐఆర్ విషయంలో ఇరు నేతల మధ్య వాగ్వాదంతో సభలో రాజకీయ వేడి రాజేసింది. (TG) మున్సిపాలిటీ సవరణ బిల్లు సందర్భంగా శాసనసభలో అక్బరు ద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ బీహార్, బెంగాల్ లో మైనార్టీ ఓట్లు 50లక్షలు తొలగించారని మండి పడ్డారు. ఎస్ఐఆర్ బిహార్, యుపినే కాదు దేశం మొత్తం తెస్తు హిందూ ముస్లిం అంటూ తారతమ్యం చేస్తున్నారన్నారు. ఈసందర్భంగా అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు.

ఓవైసీ ఇష్టారాజ్యాంగా మాట్లాడితే స్పీకర్ ఎందుకు అవడం లేదన్నారు. ఇవాళ సభలో జరుగుతున్న చర్చ ఏమిటి? అక్బరుద్దీన్ మాట్లాడుతున్నదే మిటన్నారు. (TG) ఎస్ఐఆర్ కావాలనుకుంటే ప్రత్యేక చర్చ పెట్టాలని అంతే తప్ప జరుగుతున్న చర్చను పక్కదారిపట్టించేలా చూడవద్దన్నారు. ఈసందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ ఎస్ఐఆర్ ప్రక్రియ కేంద్ర ఎన్నికల సంఘం చేస్తుందని అర్హులైన వారికి ఓటుహక్కు ఇవ్వాలని రాహుల్ గాంధీ (Rahul Gandhi) చెప్పారన్నారని ..ఓవైసి ఓట్ జోరి జరుగుతుందని చెప్పడం తప్పాఅని బిజెపి నేతలను ప్రశ్నించారు.

Read also: Ponguleti Srinivas: సమగ్ర సమాచారంతో భూభారతి కొత్త యాప్

TG

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:



గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లకు స్టీమ్ రైస్ అందించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం

స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లకు స్టీమ్ రైస్ అందించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం

ప్రధానిపై రేవంత్‌ ఒత్తిడి తేవాలి: కవిత

ప్రధానిపై రేవంత్‌ ఒత్తిడి తేవాలి: కవిత

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్

టీజీ ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల

టీజీ ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల

మెదక్‌లో రాష్ట్రస్థాయి క్రీడోత్సవాల సందడి

మెదక్‌లో రాష్ట్రస్థాయి క్రీడోత్సవాల సందడి

అదేంటి అన్వేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్ అవ్వలేదా ?

అదేంటి అన్వేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్ అవ్వలేదా ?

ఆపరేషన్ షాక్, మహిళ కడుపులో 5 ఏళ్లు మిగిలిన కత్తెర ఘటన

ఆపరేషన్ షాక్, మహిళ కడుపులో 5 ఏళ్లు మిగిలిన కత్తెర ఘటన

సిద్ధిపేటలో కాంగ్రెస్ నేత హత్య, రాజకీయంగా కలకలం

సిద్ధిపేటలో కాంగ్రెస్ నేత హత్య, రాజకీయంగా కలకలం

హైదరాబాద్‌లో AI వార్ రూమ్ ప్రతిపాదన, సీఎం రేవంత్ కీలక ప్రకటన

హైదరాబాద్‌లో AI వార్ రూమ్ ప్రతిపాదన, సీఎం రేవంత్ కీలక ప్రకటన

ఎఐపై నియంత్రణ లేకపోతే వినాశనమే!

ఎఐపై నియంత్రణ లేకపోతే వినాశనమే!

జీవన్ రెడ్డిపై జగ్గారెడ్డి వ్యాఖ్యలు

జీవన్ రెడ్డిపై జగ్గారెడ్డి వ్యాఖ్యలు

తెలంగాణకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల

తెలంగాణకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల

📢 For Advertisement Booking: 98481 12870