हिन्दी | Epaper
15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు

Sigachi Plant Explosion : పేలుడు సమయంలో 700-800 డిగ్రీల టెంపరేచర్!

Sudheer
Sigachi Plant Explosion : పేలుడు సమయంలో 700-800 డిగ్రీల టెంపరేచర్!

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ ఫార్మా పరిశ్రమ(Sigachi Plant Explosion)లో జూన్ 30న చోటుచేసుకున్న రియాక్టర్ పేలుడు ఘటన రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 26 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. అయితే గాయపడిన పలువురు పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. రెస్క్యూ బృందాలు ఇంకా శిథిలాల కింద శోధన కొనసాగిస్తున్నాయి.

700-800 డిగ్రీల టెంపరేచర్ – సజీవ దహనం

పేలుడు సంభవించిన సమయంలో ఫ్యాక్టరీలో ఉష్ణోగ్రత 700 నుంచి 800 డిగ్రీల మధ్య ఉండి ఉంటుందని పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. రియాక్టర్ లోని రసాయనాలు అధిక ఉష్ణోగ్రతతో ఒక్కసారిగా ప్రతిచర్యచేసి ఈ ఘోర ప్రమాదానికి కారణమైనట్టు భావిస్తున్నారు. ఈ తారాస్థాయిలో ఉన్న ఉష్ణోగ్రత వల్ల పలువురు కార్మికులు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. శవాలు పూర్తిగా కాలిపోయినందున DNA పరీక్షల ద్వారానే గుర్తింపు కొనసాగుతోంది.

పక్కనున్న భవనం కుప్పకూలింది – ప్రజల ఆందోళన

పేలుడు ధాటికి పరిశ్రమ సమీపంలో ఉన్న మూడంతస్తుల భవనం పూర్తిగా కూలిపోయిందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. దీంతో మరింత ప్రాణనష్టం జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకుని ఉండే అవకాశం ఉండటంతో రెస్క్యూ బృందాలు ఆపరేషన్‌ను ముమ్మరం చేశాయి. ఈ ఘటనపై పరిశ్రమల భద్రతా ప్రమాణాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యులపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోందని అధికారులు తెలిపారు.

Read Also : Gas Price : భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870