हिन्दी | Epaper

Latest news: Telangana: ఇక యాదాద్రికి ఎంఎంటీఎస్ రైలు సౌకర్యం

Saritha
Latest news: Telangana: ఇక యాదాద్రికి ఎంఎంటీఎస్ రైలు సౌకర్యం

యాదాద్రి భక్తులకు(Telangana) శుభవార్తను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్–యాదగిరిగుట్ట(Yadagirigutta) మార్గంలో ఎంఎంటీఎస్ రైళ్ల నిర్వహణ కోసం ఇప్పటికే అవసరమైన నిధులు ఆమోదం పొందాయని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు.

హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో కలిసి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రూ.26 కోట్ల వ్యయంతో జరుగుతున్న మొదటి దశ పనులు వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలోపు పూర్తవుతాయని చెప్పారు. అనంతరం మరో రూ.10 కోట్లతో రెండవ దశ పనులు ప్రారంభిస్తామని తెలిపారు.

Read also: తమిళనాడులో భారీ వర్షాలు.. విద్యా సంస్థలకు సెలవులు

Telangana
MMTS train facility to Yadadri

ప్రయాణికుల సౌకర్యాల పెంపుకు కేంద్రం నిర్ణయాలు

తెలంగాణలో(Telangana) రైల్వే సేవలను మరింత బలోపేతం చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 40 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ జరుగుతోందని, సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధికి రూ.720 కోట్లు, నాంపల్లి స్టేషన్ కోసం రూ.350 కోట్లు కేటాయించినట్లు వివరించారు.

సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల సౌకర్యం దృష్ట్యా హైటెక్ సిటీ స్టేషన్‌లో 16 ప్రత్యేక రైళ్లకు తాత్కాలిక హాల్ట్ సౌకర్యం కల్పించినట్లు ఆయన చెప్పారు. ఇక్కడి నుంచి విశాఖపట్నం, షిర్డీ, ముంబై, మచిలీపట్నం, కాకినాడ, నర్సాపురం వంటి ప్రాంతాలకు వెళ్లే రైళ్లు ఆగనున్నాయని వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అక్కనే కిరాతకంగా ముక్కలు ముక్కలుగా నరికిన తమ్ముడు!

అక్కనే కిరాతకంగా ముక్కలు ముక్కలుగా నరికిన తమ్ముడు!

తెలుగు రాష్ట్రాల – ‘ఇండియా జస్టిస్ రిపోర్ట్ (IJR) – 2026’ నివేదిక

తెలుగు రాష్ట్రాల – ‘ఇండియా జస్టిస్ రిపోర్ట్ (IJR) – 2026’ నివేదిక

సిద్దిపేటలో విషాదం: సాగునీరు అందక రైతు ఆత్మహత్య

సిద్దిపేటలో విషాదం: సాగునీరు అందక రైతు ఆత్మహత్య

వైష్ణవి హత్య వెనుక అసలు కారణం ఇదే..!

వైష్ణవి హత్య వెనుక అసలు కారణం ఇదే..!

కూరగాయల సాగుకు ప్రభుత్వం తోడ్పాటు.. కోదండ రెడ్డి

కూరగాయల సాగుకు ప్రభుత్వం తోడ్పాటు.. కోదండ రెడ్డి

తెలంగాణలో రికార్డు స్థాయిలో గ్యాస్ పంపిణీ

తెలంగాణలో రికార్డు స్థాయిలో గ్యాస్ పంపిణీ

కొత్తగా పలు జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు..

కొత్తగా పలు జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు..

స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ

స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఎంపీ బెయిల్‌పై రేవంత్ రెడ్డి స్పందన

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఎంపీ బెయిల్‌పై రేవంత్ రెడ్డి స్పందన

రైతులు తీవ్రంగా నష్టపోతున్నారంటూ హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం

రైతులు తీవ్రంగా నష్టపోతున్నారంటూ హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం

మూసీ ప్రక్షాళనపై భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు..

మూసీ ప్రక్షాళనపై భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు..

ఎగుమతులు నిలిచిపోవడంతో భారీగా పడిపోయిన గుడ్ల ధరలు

ఎగుమతులు నిలిచిపోవడంతో భారీగా పడిపోయిన గుడ్ల ధరలు

📢 For Advertisement Booking: 98481 12870