हिन्दी | Epaper
ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

Telangana Panchayat Elections : రెండో విడత కౌంటింగ్‌లో కాంగ్రెస్ జోరు.. ఒక్క ఓటుతో విజయం!…

Sai Kiran
Telangana Panchayat Elections : రెండో విడత కౌంటింగ్‌లో కాంగ్రెస్ జోరు.. ఒక్క ఓటుతో విజయం!…

Telangana Panchayat Elections : తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఆదివారం రాత్రి 8 గంటల వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న సర్పంచ్ అభ్యర్థులు భారీగా ఆధిక్యం సాధించారు. ఇప్పటివరకు కాంగ్రెస్ మద్దతుదారులు 1705కు పైగా గ్రామ పంచాయతీల్లో గెలుపొందగా, బీఆర్‌ఎస్ మద్దతు అభ్యర్థులు 889 స్థానాల్లో విజయం సాధించారు. బీజేపీకి 197 స్థానాలు దక్కగా, ఇతరులు 475కు పైగా స్థానాల్లో గెలిచారు.

ఈ రెండో విడతలో మొత్తం 193 మండలాల్లో 3911 గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, 29,917 వార్డు సభ్యులకు పోలింగ్ జరిగింది. అంతకుముందు తొలి విడత ఎన్నికల్లో 4236 గ్రామాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు 2334 చోట్ల సర్పంచ్‌లుగా గెలిచారు. బీఆర్‌ఎస్‌కు 1169, బీజేపీకి 189, ఇతరులకు 538 స్థానాలు దక్కాయి.

Read also: Actress Vahini: క్యాన్సర్ తో బాధపడుతున్న నటి వాహిని

ఈ ఎన్నికల్లో కొన్ని చోట్ల ఒక్క ఓటు తేడాతో ఫలితాలు తేలడం ఆసక్తికరంగా మారింది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం గణేశ్‌పాడులో బీఆర్‌ఎస్ మద్దతుదారు రమేశ్ నాయక్ కాంగ్రెస్ అభ్యర్థిపై ఒక్క ఓటుతో విజయం సాధించారు. అదే జిల్లాలో ఇసుకబావిగూడెంలో కల్లూరి అనిత కూడా ఒక్క ఓటు తేడాతో సర్పంచ్‌గా (Telangana Panchayat Elections) ఎన్నికయ్యారు. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం గుండాలలో బుచ్చిరెడ్డి, వికారాబాద్ జిల్లా రాంపూర్‌లో కాంగ్రెస్ మద్దతుదారు రమాదేవి, కరీంనగర్ జిల్లా అంబాల్‌పూర్‌లో వెంకటేశ్, వరంగల్ జిల్లా సంగెం మండలం ఆశాలపెల్లిలో కొంగర మల్లమ్మ ఒక్క ఓటు మెజార్టీతో గెలిచారు.

ఇదిలా ఉండగా, నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం ధర్మపురంలో కౌంటింగ్ సమయంలో ఉద్రిక్తత నెలకొంది. బ్యాలెట్ పేపర్లు అపహరించారనే ఆరోపణలతో బీఆర్‌ఎస్, రెబల్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పొలంపల్లిలో కూడా స్వల్ప ఓట్ల తేడాతో రెండుసార్లు లెక్కింపు జరిగినప్పటికీ వివాదం తలెత్తడంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు.

మరోవైపు సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పిపడ్‌పల్లిలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కాంగ్రెస్ మద్దతుదారు సర్పంచ్ అభ్యర్థి చల్కి రాజు, ఈరోజు ఓట్ల లెక్కింపులో 9 ఓట్ల తేడాతో గెలిచినట్లు తేలింది. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హైకోర్టులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడికి చుక్కెదురు

హైకోర్టులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడికి చుక్కెదురు

బిఎస్సీ అగ్రికల్చర్ ప్రశ్న పత్రం లీక్

బిఎస్సీ అగ్రికల్చర్ ప్రశ్న పత్రం లీక్

దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

టెట్ పై సుప్రీం తీర్పుతో నష్టపోయే టీచర్ల వివరాలు ఇవ్వండి

టెట్ పై సుప్రీం తీర్పుతో నష్టపోయే టీచర్ల వివరాలు ఇవ్వండి

డీసీఎంను ఢీకొన్న సిమెంట్ ట్యాంకర్ – ముగ్గురు మృతి

డీసీఎంను ఢీకొన్న సిమెంట్ ట్యాంకర్ – ముగ్గురు మృతి

గవర్నర్ తో ఒయు విసి ఆచార్య కుమార్ మొలుగరం భేటీ

గవర్నర్ తో ఒయు విసి ఆచార్య కుమార్ మొలుగరం భేటీ

భూ భారతి’.. మీసేవ, స్లాట్ బుకింగ్ కేంద్రాల్లో అక్రమాలు!

భూ భారతి’.. మీసేవ, స్లాట్ బుకింగ్ కేంద్రాల్లో అక్రమాలు!

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపిన సీఎం రేవంత్

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపిన సీఎం రేవంత్

పేపర్ లీక్.. నలుగురు అధికారులు సస్పెండ్?

పేపర్ లీక్.. నలుగురు అధికారులు సస్పెండ్?

‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

నిరుద్యోగుల ఆందోళనతో హైదరాబాద్ లో ఉద్రిక్తత

నిరుద్యోగుల ఆందోళనతో హైదరాబాద్ లో ఉద్రిక్తత

పిఆర్టీయు డైరీ ని ప్రారంభించిన కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి

పిఆర్టీయు డైరీ ని ప్రారంభించిన కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి

📢 For Advertisement Booking: 98481 12870