Janasena Party Telangana: తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ తన ఉనికిని చాటుకుంది. దాదాపు 200కు పైగా వార్డుల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్న ఆ పార్టీ, సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో విజయం సాధించి బోణీ కొట్టింది. నేరేడుచర్లలోని 14వ వార్డులో పోటీ చేసిన జనసేన అభ్యర్థి, తన సమీప ప్రత్యర్థిపై గెలుపొందారు. ఈ విజయంతో ఆ పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో జనసేనకు ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
Read Also: Election counting: కౌంటింగ్ లో కాంగ్రెస్ ఆధిక్యం

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: