हिन्दी | Epaper
పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Jyothi Rao Phule: జ్యోతిభా ఫూలే చిత్రపటానికి నివాళులు అర్పించిన తెలంగాణ మంత్రులు

Vanipushpa
Jyothi Rao Phule: జ్యోతిభా ఫూలే చిత్రపటానికి నివాళులు అర్పించిన తెలంగాణ మంత్రులు

ఆధునిక యుగ వైతాళికుడు , బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన దీనజన బాంధవుడు సమసమాజ స్థాపనలో భావితరాలకు నిత్యస్పూర్తి ప్రధాత మహాత్మా జ్యోతిభా ఫూలే 198 వ జయంతి సందర్భంగా సిరిసిల్ల గాంధీ చౌక్ లో మహాత్మా జ్యోతిభా ఫూలే చిత్రపటానికి నివాళులు అర్పించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు,శ్రీధర్ బాబు ,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు వున్నారు.

 జ్యోతిభా ఫూలే చిత్రపటానికి నివాళులు అర్పించిన తెలంగాణ మంత్రులు

మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు
అనాడు సామాజిక న్యాయం కోసం బలహీన వర్గాలకు మహాత్మా జ్యోతిరావు ఫూలే చూపించిన మార్గదర్శకత్వంలో వారిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతుంది
అహ్మదాబాద్ ప్లీనరీ లో రాహుల్ గాంధీ గారు దేశానికి తెలంగాణ దిక్సూచి గా ఉంది అని తెలిపారు.
కుల గణన చేసి బీసీ లకు రాజకీయ విద్యా ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ,సహచర మంత్రులు కలిసి ఎస్సీ వర్గీకరణ,బీసీ ల రిజర్వేషన్లు పెంచడం జరిగింది.
సిరిసిల్ల లో జ్యోతిరావు ఫూలే విగ్రహం లేకపోవడం బాధాకరం..
వచ్చే పూలే జయంతి లోపు పూలే కాంస్య విగ్రహం ఏర్పాటు చేసుకోవాలి
వచ్చే ఏప్రిల్ 11 2026 నాడు విగ్రహానికి దండ వేసుకునే విధంగా ఉండాలి
రాహుల్ గాంధీ గారు చరిత్రలో నిలిచిపోయే విధంగా జిత్నే ఆబాది ఉత్నె ఇసెదరీ అని అందరికీ న్యాయం జరగాలని వారి ఆదర్శం రాబోయే కాలంలో తెలంగాణ లో సామాజిక విప్లవం సృష్టిస్తాం..

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870