हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

Telangana: వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ కవిత కీలక ప్రకటన

Tejaswini Y
Telangana: వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ కవిత కీలక ప్రకటన

Telangana: శాసన మండలిలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తనను ఉద్దేశపూర్వకంగా అవమానించి మండలి నుంచి బయటకు పంపించారని వాపోయిన ఆమె, తనకు పార్టీ నుంచి ఎలాంటి మద్దతు లభించలేదని కన్నీళ్లతో వ్యాఖ్యానించారు. ఇప్పటికే సమర్పించిన రాజీనామాను వెంటనే ఆమోదించాలని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని మరోసారి విజ్ఞప్తి చేశారు.

Read also: Jaggareddy: మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడుతున్న బిఆర్ఎస్ నేతలు

గన్‌పార్క్‌లో అమరవీరులకు నివాళులు…

మండలి నుంచి బయటికి వచ్చిన అనంతరం కవిత గన్‌పార్క్‌కు వెళ్లి అమరవీరులకు నివాళులర్పించారు. ఆపై మీడియాతో మాట్లాడిన ఆమె, రానున్న ఎన్నికల్లో తెలంగాణ జాగృతి తప్పకుండా పోటీ చేస్తుందని ప్రకటించారు. తనకు జరిగిన అవమాన భారంతోనే రాజకీయ, వ్యక్తిగత బంధాల నుంచి బయటకు వచ్చానని చెప్పారు.

Telangana
Telangana: Kavitha’s key statement that she will contest the next elections

తెలంగాణకు కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం అవసరం

తెలంగాణ జాగృతితో కలిసి పనిచేసేందుకు వామపక్ష పార్టీలను, మావోయిస్టు సానుభూతిపరులను ఆహ్వానిస్తున్నట్లు కవిత తెలిపారు. రాజకీయాల్లో నైతిక విలువలు అవసరమని వ్యాఖ్యానించిన ఆమె, టీఆర్ఎస్ ఆవిర్భావం నాటి ఉద్యమకారులకు బీఆర్ఎస్‌లో తగిన గుర్తింపు దక్కలేదని ఆరోపించారు. నిజమైన తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగిందన్నారు.

బీఆర్ఎస్(BRS) పాలనలో నీటి ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ, గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు సరైన తాగునీరు అందించలేకపోయారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రజల ఆశలు నెరవేరతాయని నమ్మినవారికి నిరాశే మిగిలిందన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీపై కూడా ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా, మహిళలు మరియు నిరుద్యోగులకు న్యాయం చేయలేదని ఆరోపించారు.

ఈ పరిస్థితుల్లో తెలంగాణలో కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమని భావించి తెలంగాణ జాగృతి రాజకీయ రంగంలోకి అడుగుపెడుతోందని తెలిపారు. తెలంగాణ జాగృతి నిరుద్యోగులకు, దళితులకు, మైనార్టీలకు రాజకీయ వేదికగా మారుతుందని పేర్కొన్న కవిత, ఎవరిపై ఆధారపడకుండా ప్రజలతో కలిసి పనిచేస్తానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ జాగృతి పోటీ చేయడం ఖరారైన విషయమని వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తమ పౌరులకు పాకిస్థాన్‌కు వెళ్లోద్దని హెచ్చరిక

తమ పౌరులకు పాకిస్థాన్‌కు వెళ్లోద్దని హెచ్చరిక

సమ్మక్క-సారలమ్మ జాతరను సందర్శించిన కేంద్ర మంత్రులు

సమ్మక్క-సారలమ్మ జాతరను సందర్శించిన కేంద్ర మంత్రులు

విశాఖ జూ పార్క్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం

విశాఖ జూ పార్క్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం

కేసీఆర్‌కు సిట్ నోటీసులపై కేటీఆర్ ఆగ్రహం

కేసీఆర్‌కు సిట్ నోటీసులపై కేటీఆర్ ఆగ్రహం

ఆ జిల్లా పాఠశాల హెడ్మాస్టార్ సస్పెండ్.. ఎందుకంటే?

ఆ జిల్లా పాఠశాల హెడ్మాస్టార్ సస్పెండ్.. ఎందుకంటే?

కోళ్లు, మేకల ధరలకు రెక్కలు.. భక్తుల జేబులకు చిల్లు!

కోళ్లు, మేకల ధరలకు రెక్కలు.. భక్తుల జేబులకు చిల్లు!

విశాఖలో మరిన్ని కొత్త రైల్వే లైన్లు

విశాఖలో మరిన్ని కొత్త రైల్వే లైన్లు

తక్కువ ధరలోనే ‘సప్త జ్యోతిర్లింగ యాత్ర’.. బుకింగ్స్ ఓపెన్!

తక్కువ ధరలోనే ‘సప్త జ్యోతిర్లింగ యాత్ర’.. బుకింగ్స్ ఓపెన్!

NIMHANSలో రీసెర్చ్ ఉద్యోగాలు.. ఫిబ్రవరి 10న ఇంటర్వ్యూ!

NIMHANSలో రీసెర్చ్ ఉద్యోగాలు.. ఫిబ్రవరి 10న ఇంటర్వ్యూ!

విమానయాన భద్రతపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి

విమానయాన భద్రతపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి

312 ఐసోలేటెడ్ పోస్టులకు నేడే లాస్ట్ డేట్..

312 ఐసోలేటెడ్ పోస్టులకు నేడే లాస్ట్ డేట్..

పవర్ బ్యాంక్ అవసరమే లేదు! భారీ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్

పవర్ బ్యాంక్ అవసరమే లేదు! భారీ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్

📢 For Advertisement Booking: 98481 12870