हिन्दी | Epaper
రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

రేపు సెలవు ప్రకటించిన తెలంగాణ సర్కార్

Sudheer
రేపు సెలవు ప్రకటించిన తెలంగాణ సర్కార్

  • సేవాలాల్ మహారాజ్ జయంతి

తెలంగాణ ప్రభుత్వం గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 15న ప్రత్యేక సెలవు ప్రకటించింది. గిరిజన ఉద్యోగులకు ఈరోజు ప్రత్యేక క్యాజువల్ లీవ్ (Special Casual Leave) మంజూరు చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న గిరిజన ఉద్యోగులకు ఈ సెలవు వర్తిస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి స్పష్టం చేశారు.

గతంలో కూడా తెలంగాణ ప్రభుత్వం సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక సెలవును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈసారి పబ్లిక్ హాలిడే గా ప్రకటించాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేసినప్పటికీ, ప్రభుత్వం మాత్రం ప్రత్యేక క్యాజువల్ లీవ్ మాత్రమే మంజూరు చేసింది. ఈ నిర్ణయంపై గిరిజన సంఘాలు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నాయి.

సేవాలాల్ మహారాజ్ బంజారా గిరిజన సమాజానికి మార్గదర్శకుడిగా నిలిచారు. దేశవ్యాప్తంగా బంజారాలను ఒక్కటిగా చేర్చి, వారి జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ఆయన ఎన్నో ఉద్యమాలు నడిపారు. మూఢనమ్మకాల నుంచి బయటపడాలని, హింసకు దూరంగా ఉండాలని, స్వచ్ఛమైన జీవితం గడపాలని ఆయన ఉపదేశించారు. అందుకే, ఆయనను గిరిజనులు ఆరాధ్య దైవంగా పూజిస్తుంటారు.

ప్రతి ఏటా సేవాలాల్ జయంతి ని తెలంగాణ వ్యాప్తంగా బంజారా గిరిజన సంఘాలు ఘనంగా నిర్వహిస్తుంటాయి. ఈ సందర్భంగా వివిధ ఆలయాలు, సంఘాలు ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తాయి. ఈ ఏడాది కూడా వివిధ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ ప్రత్యేక సెలవుతో గిరిజన ఉద్యోగులు తమ ఆరాధ్య దైవాన్ని ఘనంగా అభిషేకించి, పూజలు నిర్వహించేందుకు అవకాశం లభించనుంది.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సేవాలాల్ మహారాజ్ జయంతిని మరింత ప్రాముఖ్యత కలిగించేందుకు ప్రత్యేక కార్యాక్రమాలు చేపడుతుందని భావిస్తున్నారు. గిరిజనుల అభ్యున్నతికి సేవాలాల్ మహారాజ్ అందించిన బోధనలను పాటించాలనే సందేశంతో ఈ వేడుకలు నిర్వహించనున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870