हिन्दी | Epaper

Telangana: విద్యుత్ సంస్థలో అవినీతి ఆరోపణలపై ఇంజినీర్ల సస్పెన్షన్

Saritha
Telangana: విద్యుత్ సంస్థలో అవినీతి ఆరోపణలపై ఇంజినీర్ల సస్పెన్షన్

Telangana: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో (TSSPDCL) అవినీతి అధికారులదే ఇష్టా రాజ్యమైందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సంస్థ ప్రధాన కార్యాల యంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులతో పాటు, క్షేత్రస్థాయి అధికార్లు పలు వురిపై సైతం అవినీతి ఆరోపణలు చోటు చేసుకు న్నాయి. సంస్థ సిఎండి ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్న పలువురు అధికారులు అవి నీతికి చేయి చాస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి.

Read Also: Telangana: వ్యవసాయ వర్సిటీ ప్రశ్నపత్రాల లీక్ కేసు

Telangana: విద్యుత్ సంస్థలో అవినీతి ఆరోపణలపై ఇంజినీర్ల సస్పెన్షన్
Telangana Engineers: suspended over corruption allegations in power company

ఎనిమిది మంది ఇంజనీర్లపై వేటు

ఈ నేపధ్యంలోనే దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో తాజాగా పలువురు ఇంజనీర్లపై వేటు పడింది. అవినీతి ఆరోపణలు ఉన్న ఎనిమిది మంది ఇంజనీరింగ్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సస్సెన్షన్కు గురైన వారిలో అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, సబ్ ఇంజనీర్లు ఉన్నారు. యాంటీ బ్రైబరీ సెల్కు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఇంటెలిజెన్స్ విభాగం ఇటీవల విచారణ చేపట్టింది.

డిజిటల్ పేమెంట్ ద్వారా లంచాలు వసూలు

ఈ క్రమంలో అవినీతి అధికారుల విషయంలో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా కొత్తగా విద్యుత్ కనెక్షన్ల నిమిత్తం దరఖాస్తులు, ప్యానెల్ బోర్డులను ఏర్పాటు చేయడం, విద్యుత్ ట్రాన్ఫర్మర్లను మంజూరు చేయడం తదితర వాటికి సంబంధించి కొందరు అవినీతికి పాల్పడి, లంచాలు వసూలు చేస్తున్నట్లు ఈ విచారణలో వెల్లడయింది. ఈ అవినీతి సొమ్మును డిజిటల్ పేమెంట్ ద్వారా వసూలు చేసినట్లు ఆధారాలను సేకరించారు. దీనికి సంబంధించిన విచారణ నివేదిక ప్రభుత్వానికి సమర్పించిన నేపధ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు చెందిన 8 మంది ఇంజనీరింగ్ అధికారులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సీఎస్కే ఫ్యాన్స్‌కు పూనకాలే: చెపాక్‌లో ‘ROAR 26’ మెగా ఈవెంట్

సీఎస్కే ఫ్యాన్స్‌కు పూనకాలే: చెపాక్‌లో ‘ROAR 26’ మెగా ఈవెంట్

కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి ఆగ్రహం.. కారణం ఏంటో తెలుసా?

కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి ఆగ్రహం.. కారణం ఏంటో తెలుసా?

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది
2:14

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

బీడబ్ల్యూఎఫ్ కొత్త రూల్స్‌పై సైనా నెహ్వాల్ అసహనం

బీడబ్ల్యూఎఫ్ కొత్త రూల్స్‌పై సైనా నెహ్వాల్ అసహనం

📢 For Advertisement Booking: 98481 12870