తెలంగాణ (Telangana) అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి నందినగర్ నివాసం నుంచి అసెంబ్లీకి వచ్చారు కేసీఆర్. తొలిరోజు దివంగత మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానాలను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభ్యులు సంతాపం తెలిపారు. కేసీఆర్ వద్దకు రేవంత్రెడ్డి వెళ్లి పలకరించి, ఆయన ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, శ్రీధర్బాబు ఆయనకు అభివాదం చేశారు. సంతాప తీర్మానాల అనంతరం కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోయారు.
Read Also: TG: యాదగిరిగుట్ట వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ సేవలు రద్దు

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: