हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

ఆర్టీసీ కార్మికులను చర్చలకు ఆహ్వానించిన సర్కార్

Sudheer
ఆర్టీసీ కార్మికులను చర్చలకు ఆహ్వానించిన సర్కార్

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిగణలోకి తీసుకుని, ప్రభుత్వం ఫిబ్రవరి 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు చర్చలకు హాజరుకావాలని ఆహ్వానించింది. ఈ సమావేశానికి ఆర్టీసీ యాజమాన్యం మరియు ఆర్టీసీ జేఏసీ (RTC JAC)ని ఆహ్వానించినట్లు కార్మిక శాఖ కమిషనర్ నోటీసులు జారీ చేశారు.

ఇప్పటికే టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ గత నెల 27న సమ్మె నోటీసు ఇచ్చింది. 21 డిమాండ్లు నెరవేర్చకపోతే, ఫిబ్రవరి 9న లేదా ఆ తర్వాత ఎప్పుడైనా సమ్మె చేపడతామని ప్రకటించింది. బస్ భవన్‌లో జరిగిన సమావేశంలో ఆపరేషన్స్ ఈడీకి సమ్మె నోటీసు అందజేశారు.

ponnam tgsrtc

కార్మికులు ప్రభుత్వానికి ముందుచేసిన ముఖ్యమైన డిమాండుల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, రెండు పీఆర్సీల అమలు, 2021 వేతన సవరణ, మరియు సర్కారు ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించడం ఉన్నాయి. అలాగే, ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీయే కొనుగోలు చేసి నడపాలి అనే డిమాండ్ కూడా ఈ జాబితాలో ఉంది.

ఈ సమస్యల పరిష్కారానికి చర్చలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. కార్మికులు సమ్మెకు దిగకుండా సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు చర్చలే సరైన మార్గమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి నెలకొంది. చర్చల ఫలితాన్ని బట్టి ఆర్టీసీ సమ్మె ఉంటుందా? లేదా? అనేది తేలనుంది. కార్మికులు, ప్రయాణికులు అందరూ ఈ చర్చలపై దృష్టి పెట్టారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870