हिन्दी | Epaper
ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

Revanth Reddy: కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్ రెడ్డి

Sharanya
Revanth Reddy: కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్ రెడ్డి

ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగంపై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ వ్యాఖ్యలు పూర్తిగా అక్కసుతో నిండి ఉన్నాయని, ఆయన మాటల్లో స్పష్టత లేకపోవడం బాగా కనిపించిందని విమర్శించారు.

రాష్ట్ర ఖజానాపై ఆరోపణలు

రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిన వ్యక్తి ఇప్పుడు ఆ నిందను కాంగ్రెస్ ప్రభుత్వంపై మోపేందుకు ప్రయత్నిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్థిక సంక్షోభాన్ని మిగిల్చి వెళ్లిన వారే ఇప్పుడు తప్పుబడడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలు ఇక బీఆర్ఎస్‌ను విశ్వసించే పరిస్థితిలో లేరని, పార్టీ అధినేత కేసీఆర్‌ మాటల్లో అసురక్షిత భావం కనిపించిందని పేర్కొన్నారు. తనకు మరియు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మధ్య దూరం పెరిగిందని కొన్ని వర్గాలు ప్రచారం చేస్తున్న అంశాన్ని రేవంత్ రెడ్డి ఖండించారు. రాహుల్ గాంధీతో నా అనుబంధాన్ని ప్రత్యేకంగా చెబాల్సిన అవసరం లేదు అని తేల్చిచెప్పారు. అలాంటి ఆరోపణలు చేసి పార్టీని బలహీనపర్చే కుట్రలను ప్రజలు గుర్తించగలరని విశ్వాసం వ్యక్తం చేశారు.

కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీ తమ రాజకీయ అవసరాలకు అనుగుణంగా వైఖరులు మార్చుకుంటున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. గతంలో మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసీఆర్, ఇప్పుడు రాజకీయ అవసరాలకోసం మోచేయి ఇవ్వడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. దేశానికి ఇప్పుడు దివంగత ప్రధాని ఇందిరా గాంధీ తరహా ధైర్యవంతమైన నాయకత్వం అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని మావోయిస్టు సమస్య పరిష్కారానికి చర్చలు జరిపే ఉద్దేశంతో శాంతి కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కమిటీ ఏర్పాటుపై జానా రెడ్డి మరియు మరో సీనియర్ నేత కె. కేశవరావు కీలక పాత్ర పోషించనున్నారని చెప్పారు.

ఎమ్మెల్యేలకు హెచ్చరిక

ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లాలని, వారి ద్వారా ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజలకు చేరవేయాలనే సూచనలు చేశారు. పార్టీ పట్ల నిబద్ధత, ఓపిక ఉండే వారికి పదవులు లభిస్తాయని చెప్పారు. మీడియా వేదికలలో లేదా ప్రజల ముందుగా ఇష్టానుసారంగా మాట్లాడితే, పార్టీకి నష్టం కలిగే ప్రమాదం ఉంటుందని ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ చేశారు.

Read also: Rajiv Yuva Vikasam Scheme : ఈ కేటగిరీలకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ రుణాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హైకోర్టులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడికి చుక్కెదురు

హైకోర్టులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడికి చుక్కెదురు

బిఎస్సీ అగ్రికల్చర్ ప్రశ్న పత్రం లీక్

బిఎస్సీ అగ్రికల్చర్ ప్రశ్న పత్రం లీక్

దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

టెట్ పై సుప్రీం తీర్పుతో నష్టపోయే టీచర్ల వివరాలు ఇవ్వండి

టెట్ పై సుప్రీం తీర్పుతో నష్టపోయే టీచర్ల వివరాలు ఇవ్వండి

డీసీఎంను ఢీకొన్న సిమెంట్ ట్యాంకర్ – ముగ్గురు మృతి

డీసీఎంను ఢీకొన్న సిమెంట్ ట్యాంకర్ – ముగ్గురు మృతి

గవర్నర్ తో ఒయు విసి ఆచార్య కుమార్ మొలుగరం భేటీ

గవర్నర్ తో ఒయు విసి ఆచార్య కుమార్ మొలుగరం భేటీ

భూ భారతి’.. మీసేవ, స్లాట్ బుకింగ్ కేంద్రాల్లో అక్రమాలు!

భూ భారతి’.. మీసేవ, స్లాట్ బుకింగ్ కేంద్రాల్లో అక్రమాలు!

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపిన సీఎం రేవంత్

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపిన సీఎం రేవంత్

పేపర్ లీక్.. నలుగురు అధికారులు సస్పెండ్?

పేపర్ లీక్.. నలుగురు అధికారులు సస్పెండ్?

‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

నిరుద్యోగుల ఆందోళనతో హైదరాబాద్ లో ఉద్రిక్తత

నిరుద్యోగుల ఆందోళనతో హైదరాబాద్ లో ఉద్రిక్తత

పిఆర్టీయు డైరీ ని ప్రారంభించిన కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి

పిఆర్టీయు డైరీ ని ప్రారంభించిన కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి

📢 For Advertisement Booking: 98481 12870