हिन्दी | Epaper
ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

Revanth Reddy:అత్యంత శ‌క్తిమంతుల జాబితాలో రేవంత్ రెడ్డి..

Anusha
Revanth Reddy:అత్యంత శ‌క్తిమంతుల జాబితాలో రేవంత్ రెడ్డి..

ఇండియా లో 2025 సంవత్సరానికి అత్యంత శక్తివంతమైన 100 మంది వ్యక్తుల జాబితా విడుదలైంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రూపొందించిన ఈ జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటి స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 28వ స్థానం దక్కించుకోవడం విశేషం.2024 జాబితాలో 39వ స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి, ఏడాదిలోనే 11 స్థానాలు ఎగబాకి 28వ ర్యాంక్ సాధించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

తెలంగాణ అభివృద్ధి

రైతు, మహిళా సంక్షేమం, యువత భవిష్యత్తు కోసం అనేక వినూత్న కార్యక్రమాలు ప్రవేశపెట్టడం రేవంత్ రెడ్డికి జాతీయ స్థాయిలో గుర్తింపుని అందించింది.రైతు కుటుంబాలకు రూ. 21,000 కోట్ల రుణమాఫీ,క్వింటాల్ ధాన్యానికి రూ.500 బోనస్,మహిళా స్వయం సహాయక సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్ బంక్‌లు, ప్రీమియం రిటైల్ స్టోర్లు ఏర్పాటు,యువత నైపుణ్యాభివృద్ధి కోసం ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ స్థాపన,ట్రాఫిక్ పోలీస్ విభాగంలో ట్రాన్స్‌జెండర్‌లకు ఉద్యోగావకాశాలు,

రేవంత్ రెడ్డి ర్యాంక్ పెరగడానికి కారణాలు

తెలంగాణ రాష్ట్ర పాలనలో తీసుకున్న కీలక నిర్ణయాలు,రాజకీయ వ్యూహాలు, పాలనలో తీసుకువచ్చిన మార్పులు,తెలంగాణను అభివృద్ధి దిశగా నడిపించే చర్యలు,దేశవ్యాప్తంగా వివిధ అంశాలపై స్పష్టమైన, ధైర్యమైన అభిప్రాయాలను వ్యక్తపరచడం.

Revanth Reddy 2 V jpg 442x260 4g

రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ప్రభావం

నియోజకవర్గాల పునర్విభజనపై చెన్నై సదస్సులో రేవంత్ రెడ్డి గట్టిగా స్పందించడం,ప్రాంతీయ అవసరాలను జాతీయ ప్రాధాన్యతతో సమన్వయం చేయగల మేధో సంపత్తి కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందడం,ఇండియా కూటమిలోని ఇతర ముఖ్యమంత్రులతో నిలబడి కీలక నేతగా ఎదగడం.ఈ జాబితాలో రేవంత్ రెడ్డి స్థానం పొందడం, భారతీయ రాజకీయాల్లో ప్రధాన మార్పుకు సంకేతమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ప్రాంతీయ నాయకులు ఇప్పుడు జాతీయ విధానాల రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

పీసీసీ అభిప్రాయం

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ మాట్లాడుతూ,”ఈ గుర్తింపుతో రేవంత్ రెడ్డిపై ప్రజల బాధ్యత మరింత పెరిగింది. పారదర్శక పాలన, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ఆయన కృషి చేస్తున్న కారణంగా ఈ గుర్తింపు లభించింది” అని తెలిపారు.భారతదేశ అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో రేవంత్ రెడ్డి 28వ స్థానం పొందడం, ఆయన జాతీయ రాజకీయాల్లో కీలక నాయకుడిగా ఎదుగుతున్నడన్నదానికి నిదర్శనం. భవిష్యత్తులో ఆయన మరింత పెద్ద పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.ఒక ప్రాంతీయ నాయ‌కుడినే కాకుండా దేశంలోనే అత్యంత శక్తిమంతమైన, చురుకైన ముఖ్యమంత్రుల్లో ఒక‌రిగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆవిర్భ‌వించారనిచెప్పుకొవచ్చు. శ‌క్తిమంతులైన వంద మంది జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మొదటి 10 స్థానాల్లో ఉన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ ను చంపేస్తామంటూ బెదిరింపులు?

పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ ను చంపేస్తామంటూ బెదిరింపులు?

తిలక్ వర్మకు సర్జరీ, న్యూజిలాండ్‌తో తొలి 3 టీ20లకు దూరం BCCI

తిలక్ వర్మకు సర్జరీ, న్యూజిలాండ్‌తో తొలి 3 టీ20లకు దూరం BCCI

చనిపోయిన భిక్షగాడి వద్ద లక్షల నగదు , కేరళలో షాకింగ్ ఘటన

చనిపోయిన భిక్షగాడి వద్ద లక్షల నగదు , కేరళలో షాకింగ్ ఘటన

ఈడీ దాడులు, వ్యూహాల దొంగతనం ఆరోపణలు, మమతా బెనర్జీ వర్సెస్ కేంద్రం

ఈడీ దాడులు, వ్యూహాల దొంగతనం ఆరోపణలు, మమతా బెనర్జీ వర్సెస్ కేంద్రం

ఉరిశిక్షలతో మసకబారుతున్న సౌదీ ప్రతిష్ట

ఉరిశిక్షలతో మసకబారుతున్న సౌదీ ప్రతిష్ట

కొత్త సుంకాలు ‘పొగాకు’ను ఆపగలవా?

కొత్త సుంకాలు ‘పొగాకు’ను ఆపగలవా?

రాజద్రోహం కేసులో యువకుడికి హైకోర్టు బెయిల్

రాజద్రోహం కేసులో యువకుడికి హైకోర్టు బెయిల్

అమెరికాలో యూఎస్ కాంగ్రెస్‌కు పోటీ చేస్తున్న డాక్టర్ టీనా షా

అమెరికాలో యూఎస్ కాంగ్రెస్‌కు పోటీ చేస్తున్న డాక్టర్ టీనా షా

ట్రాన్స్‌జెండర్ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ కీలక వెసులుబాటు

ట్రాన్స్‌జెండర్ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ కీలక వెసులుబాటు

అన్ని వర్గాల ప్రజలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది.. షేక్‌ హసీనా

అన్ని వర్గాల ప్రజలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది.. షేక్‌ హసీనా

పర్యావరణ శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్ కన్నుమూత

పర్యావరణ శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్ కన్నుమూత

ED రైడ్స్.. ఐప్యాక్ వ్యవస్థాపకుడి ఇంటికి CM మమత

ED రైడ్స్.. ఐప్యాక్ వ్యవస్థాపకుడి ఇంటికి CM మమత

📢 For Advertisement Booking: 98481 12870