हिन्दी | Epaper
అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్

Sucide: తెలంగాణ వర్సిటీలో పీజీ విద్యార్థిని ఆత్మహత్య

Sharanya
Sucide: తెలంగాణ వర్సిటీలో పీజీ విద్యార్థిని ఆత్మహత్య

తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా భిక్కనూరులోని తెలంగాణ విశ్వవిద్యాలయం (Telangana University) లో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. పీజీ తెలుగు విభాగం ద్వితీయ సంవత్సరం చదువుతున్న అశ్విని (24) అనే విద్యార్థిని వసతి గృహంలో ఉరి వేసుకొని ఆత్మహత్య (Sucide) కు పాల్పడింది.

బీర్కూరు మండలం కిష్టాపూర్‌కు చెందిన విద్యార్థిని

అశ్విని బీర్కూరు మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన విద్యార్థిని. ఆమె చదువులోను, ప్రవర్తనలోను మామూలుగానే ఉండేదని సహచరులు చెప్పారు. నిన్న సాయంత్రం వరకు ఫోన్‌లో కుటుంబసభ్యులతో మాట్లాడిన ఆమె, హాస్టల్లోని తన గదిలోకి వెళ్లిన కొద్ది సేపటికే ఆత్మహత్య (Sucide) కు పాల్పడింది.

అత్యవసర సేవలు అందకపోవడం విద్యార్థుల ఆగ్రహానికి దారి

ఆత్మహత్య విషయం తెలిసిన వెంటనే హాస్టల్‌ సిబ్బంది స్పందించలేకపోవడం (Hostel staff’s inability to respond) విద్యార్థుల ఆగ్రహానికి కారణమైంది. అత్యవసర పరిస్థితుల్లో విద్యార్థులను ఆసుపత్రికి తరలించేందుకు ఉపయోగించే వాహనం అందుబాటులో లేకపోవడం, డ్రైవర్ లేకపోవడం వల్ల అశ్వినిని తక్షణమే ఆసుపత్రికి తరలించలేకపోయారు. ఈ సంఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన విద్యార్థులు యూనివర్శిటీ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్‌ వాహనాన్ని ధ్వంసం చేశారు. వాహన డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డారు

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/technology-issue-technical-problems-with-gruhajyothi/telangana/525640/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870