हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

MP Damodar : ఎమ్మెల్సీ కవితతో ఎంపీ దామోదర్ కీలక భేటీ

Sudheer
MP Damodar : ఎమ్మెల్సీ కవితతో ఎంపీ దామోదర్ కీలక భేటీ

తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారిన పరిణామాల మధ్య బీఆర్‌ఎస్ నేత, ఎంపీ దామోదర్ రావు (MP Damodar) తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha)ను ఆమె నివాసంలో కలిసారు. ఈ భేటీ ఇప్పుడు రాజకీయం వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్‌ఎస్ పార్టీ లోపలి వ్యవహారాలతోపాటు తాజాగా బయటకు వచ్చిన వివాదాస్పద లేఖపై ఈ సమావేశం జరగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

లీగల్ సెల్ నేతలతో కూడా చర్చ

ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ లీగల్ సెల్ ఇన్‌చార్జ్ గండ్ర మోహన్ రావు కూడా పాల్గొన్నారు. లేఖ బయటపడిన తర్వాత వ్యూహాత్మకంగా ఎలా స్పందించాలి, న్యాయపరంగా ఏయే చర్యలు తీసుకోవాలి అనే అంశాలపై ఇద్దరూ ఎమ్మెల్సీ కవితతో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. భేటీ దాదాపు రెండు గంటల పాటు సాగిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

కేసీఆర్ లేఖపై చర్చ, భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత

మాజీ సీఎం కేసీఆర్ ఆమెకు రాసిన లేఖ బయటకు రావడం, దానికి ఆమె స్పందించిన విధానం, తదనంతర మీడియా వ్యాఖ్యలపై కూడా ఈ భేటీలో సమీక్ష జరిగిందని సమాచారం. భవిష్యత్ రాజకీయ వ్యూహంపై స్పష్టతకు ఈ భేటీ దోహదం చేసే అవకాశముందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. త్వరలోనే ఈ చర్చల ఫలితంగా బీఆర్‌ఎస్ కార్యాచరణలో కొన్ని మార్పులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

Read Also : Stock market: లాభాల్లో ముగిసిన స్టాక్ సూచీలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870