हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

BJP – BRS : కెసిఆర్, హరీశ్ తో ఈటల చేతులు కలుపుతున్నారు – TPCC చీఫ్

Sudheer
BJP – BRS : కెసిఆర్, హరీశ్ తో ఈటల చేతులు కలుపుతున్నారు – TPCC చీఫ్

తెలంగాణలో రాజకీయ వేడి పెరుగుతున్న తరుణంలో, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ (Mahesh Kumar) బీజేపీ నేత ఈటల రాజేందర్‌ (Etela Rajender)పై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం స్కామ్ కేసు నుంచి బయటపడేందుకు, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులతో కలిసి ఈటల రాజేందర్ చేతులు కలిపారని ఆయన ఆరోపించారు. “హరీశ్ రావును కలిసి, తర్వాత కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈటల నిజంగా బీజేపీలో ఉన్నారా? లేక బీఆర్ఎస్‌లోనా?” అని మహేశ్ ప్రశ్నించారు.

BJP-BRS మధ్య దోస్తీ నాటకం – కవితే సాక్ష్యం

“బీజేపీ, బీఆర్ఎస్ మధ్య దోస్తీ ఉందని ఇటీవలే కవిత వెల్లడించారు. ఇదే విషయాన్ని మేము ఎన్నో రోజులుగా చెబుతూనే ఉన్నాం. ఇప్పుడు ఆమె నోటి ద్వారా నిజం బయటపడింది,” అని టీపీసీసీ చీఫ్ అన్నారు. ఈ దోస్తీపై ఇప్పటికైనా ప్రజలు గమనించాలని, పార్టీలు లేని డ్రామాలపై విశ్వాసం పెట్టొద్దని సూచించారు.

బండి సంజయ్ తొలగింపుకి దొంగ మైత్రి కారణం

బీజేపీ నేత బండి సంజయ్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో నుంచి తొలగించడానికీ ఈ మైత్రేనే కారణమని మహేశ్ ఆరోపించారు. “బండి సంజయ్ ఈ దోస్తీకి అడ్డుగా ఉన్నారు. అందుకే ఆయనను పదవి నుంచి తొలగించారు. ప్రజల మద్దతుతో వచ్చినవారు ఇలా కుట్రలకు బలి అవడం బాధాకరం,” అని అన్నారు. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయనే సంకేతాలు ఈ ఆరోపణలతో స్పష్టమవుతున్నాయి.

Read Also : Kavitha Issue : కెసిఆర్ దగ్గర ఉన్న దెయ్యాలేవో కవిత చెప్పాలి – పొంగులేటి డిమాండ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో SIR!

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో SIR!

HYD లో ఇండోనేషియా టెక్నాలజీ స్కిల్ కారిడార్ ఏర్పాటు

HYD లో ఇండోనేషియా టెక్నాలజీ స్కిల్ కారిడార్ ఏర్పాటు

‘ఏఐ సమ్మిట్’కు సీఎం రేవంత్

‘ఏఐ సమ్మిట్’కు సీఎం రేవంత్

తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

అజహరుద్దీన్ పదవికి గండం ?

అజహరుద్దీన్ పదవికి గండం ?

బీజేపీని పీడిస్తున్న కోవర్టులు వెళ్లిపోవాలి – అర్వింద్ కీలక వ్యాఖ్యలు

బీజేపీని పీడిస్తున్న కోవర్టులు వెళ్లిపోవాలి – అర్వింద్ కీలక వ్యాఖ్యలు

కీలక హామీల అమలుపై ఖర్గే, రాహుల్ తో సీఎం రేవంత్ ఆరా

కీలక హామీల అమలుపై ఖర్గే, రాహుల్ తో సీఎం రేవంత్ ఆరా

హామీల అమలు ఎక్కడ? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ

హామీల అమలు ఎక్కడ? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ

గద్దర్ అవార్డ్స్‌లో మార్పు, రాఘవేంద్రరావు స్థానంలో తమ్మారెడ్డి

గద్దర్ అవార్డ్స్‌లో మార్పు, రాఘవేంద్రరావు స్థానంలో తమ్మారెడ్డి

ఈరోజు ఇంటర్ హాల్ టికెట్ల విడుదల

ఈరోజు ఇంటర్ హాల్ టికెట్ల విడుదల

స్థానిక సమస్యల పరిష్కారం పంచాయతీ రాజ్ లక్ష్యం

స్థానిక సమస్యల పరిష్కారం పంచాయతీ రాజ్ లక్ష్యం

తల్లి, పిల్లల ఆత్మహత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు

తల్లి, పిల్లల ఆత్మహత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు

📢 For Advertisement Booking: 98481 12870