हिन्दी | Epaper
అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్

KTR: రేవంత్ రెడ్డి సాధించింది ఏమి లేదు: కేటీర్ ఫైర్

Sharanya
KTR: రేవంత్ రెడ్డి సాధించింది ఏమి లేదు: కేటీర్ ఫైర్

బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర నిధుల ఆకర్షణ, రైతుల సంక్షేమం తదితర అంశాలపై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు.

20250313073106 KTRRevanth

రెవంత్‌ ఢిల్లీ పర్యటనలపై కేటీఆర్ విమర్శలు

రేవంత్ రెడ్డి 39 సార్లు ఢిల్లీ వెళ్లి, మీడియా ముందు తన పనులను ఒక్కోసారి ఘనంగా చెప్పుకున్నా, రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తేలేదా? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఓటేసి మోసపోయాం అని ప్రజలు నేరుగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, సీఎం మాత్రం ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ విమర్శల్లో ముఖ్యంగా రైతు సమస్యలు ప్రధానంగా చోటు చేసుకున్నాయి. సాగునీటి సమస్యలు, నీటి ఎద్దడి, తాగునీటి సంక్షోభం రాష్ట్రంలో పెరుగుతున్నా, సీఎం మాత్రం కనీస సమీక్షలు కూడా నిర్వహించడం లేదని దుయ్యబట్టారు. “మొహం బాగోలేక అద్దం పగలగొట్టినట్లు, పాలన చేతకాక హామీల అమలు లేక గాలి మాటలు, గబ్బు కూతలు” అంటూ సీఎం రేవంత్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ విమర్శల నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ దూకుడి మరింత పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణలో పాలనలో తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని కేటీఆర్ వ్యాఖ్యలు చేసారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమవుతుందా? లేదా పాలనను మరింత బలోపేతం చేస్తుందా? అన్నది వేచిచూడాల్సిన విషయం.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రేమ పేరుతో మోసం.. అబార్షన్ విఫలమై యువతి మృతి

ప్రేమ పేరుతో మోసం.. అబార్షన్ విఫలమై యువతి మృతి

గద్వాల జిల్లాలో అనుమానాస్పద మృతి

గద్వాల జిల్లాలో అనుమానాస్పద మృతి

వేధింపులు తట్టుకోలేక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

వేధింపులు తట్టుకోలేక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ నేతలను డిస్టర్బ్ చేసేందుకే ఈ కుట్రలు

మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ నేతలను డిస్టర్బ్ చేసేందుకే ఈ కుట్రలు

కేసీఆర్ కు బిగ్ రిలీఫ్ ఇచ్చిన సిట్

కేసీఆర్ కు బిగ్ రిలీఫ్ ఇచ్చిన సిట్

KCRకు నోటీసులు.. మహేశ్‌గౌడ్ ఏమన్నారంటే?

KCRకు నోటీసులు.. మహేశ్‌గౌడ్ ఏమన్నారంటే?

KCRకు సిట్‌ నోటీసులు.. స్పందించిన కవిత

KCRకు సిట్‌ నోటీసులు.. స్పందించిన కవిత

కేసీఆర్ ఇంటికి సిట్ అధికారులు! ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు

కేసీఆర్ ఇంటికి సిట్ అధికారులు! ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు

ప్రమాదంలో మేడిగడ్డ బ్యారేజీ – కేంద్రం రెడ్ అలర్ట్

ప్రమాదంలో మేడిగడ్డ బ్యారేజీ – కేంద్రం రెడ్ అలర్ట్

రైతులకు భూతగాదాలు లేని మెదక్ జిల్లాగా తీర్చి దిద్దాలి

రైతులకు భూతగాదాలు లేని మెదక్ జిల్లాగా తీర్చి దిద్దాలి

సమ్మక్క-సారలమ్మ జాతరను సందర్శించిన కేంద్ర మంత్రులు

సమ్మక్క-సారలమ్మ జాతరను సందర్శించిన కేంద్ర మంత్రులు

మేడారం అభివృద్ధిపై కేంద్రం నిర్లక్ష్యం

మేడారం అభివృద్ధిపై కేంద్రం నిర్లక్ష్యం

📢 For Advertisement Booking: 98481 12870