हिन्दी | Epaper
అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన

KTR: హైడ్రా ఓ డ్రామా: కేటీఆర్

Sharanya
KTR: హైడ్రా ఓ డ్రామా: కేటీఆర్

హైడ్రా పేరుతో రాష్ట్రంలో వసూళ్ల దందా నడుస్తోందని, అందుకు ప్రభుత్వంలోని పెద్దలు సూత్రధారులని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ పాలన ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా మారిందని, కాంగ్రెస్ నేతలు తమ అధికారం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. మూసీ నది పేరుతో పేదల ఇళ్లపై పగబట్టడం అన్యాయమని, అసలైన అభివృద్ధిని పక్కన పెట్టి, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజలను బలిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

KTR on Musi beautification Rahul Gandhi

ఫోర్త్ సిటీ పేరుతో ముఖ్యమంత్రి కుటుంబం భారీ స్థాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి పేరుతో పేదల భూములను కార్పొరేట్ సంస్థలకు తాకట్టుపెడుతున్నారని, అసలు ఈ ప్రాజెక్టు వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో మునిసిపల్ ప్రణాళికలు ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించగా, కాంగ్రెస్ సర్కార్ కేవలం పెద్దల లాభాల కోసం వాటిని మార్చేస్తోందని విమర్శించారు. ట్రిపుల్ ఆర్ పేరుతో పేదల భూములను అక్రమంగా స్వాధీనం చేసుకుంటున్నారని కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓవైపు ప్రజలకు సంక్షేమ హామీలు ఇచ్చి మరోవైపు వారి ఆస్తులను లాక్కొనడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో పారదర్శక పాలన లేకుండా పోయిందని, ప్రతిపక్ష నేతలను అణచివేయడం, ప్రశ్నించే గొంతులను నొక్కేయడం కాంగ్రెస్ పాలనకు మారుపేరు అయ్యిందని మండిపడ్డారు.

ఆరు గ్యారంటీలు ఎక్కడ?

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు గాలిలో కలిసిపోయాయని, రైతులకు ఎటువంటి భరోసా అందడం లేదని కేటీఆర్ విమర్శించారు. రుణమాఫీ అమలుకావడం లేదని, పంటల కొనుగోలు కూడా జరగడం లేదని ఆరోపించారు. ఇది పాలన కాదు, పీడనమని ఘాటుగా స్పందించారు. పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన 15 నెలల్లోనే పూర్తిగా వెనుకబడ్డదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధిని ప్రక్కన పెట్టి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాలనను వక్రీకరిస్తున్నారని, ప్రజలు ఇకనైనా మేల్కొని తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పరిపాలనా తీరును ఉద్దేశించి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఇది ప్రభుత్వంలా పని చేయడం లేదు, ప్రజల సమస్యలను పరిష్కరించడం లేదు. అసలు ఇది సర్కారు కాదు, సర్కస్ కంపెనీలా తయారైందని తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా అధికారం దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. “ఇంకా ఎంత కాలం మౌనంగా ఉంటారు? ఇప్పుడైనా ప్రజలు మేల్కొని తమ హక్కులను రక్షించుకోవాలి!” అని కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి

మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి

రామాయంపేట మున్సిపాలిటీలో తుది ఓటర్ల జాబితా విడుదల..

రామాయంపేట మున్సిపాలిటీలో తుది ఓటర్ల జాబితా విడుదల..

పోలవరం–నల్లమల సాగర్‌పై బీఆర్ఎస్ ఆగ్రహం
4:28

పోలవరం–నల్లమల సాగర్‌పై బీఆర్ఎస్ ఆగ్రహం

మేడారం మహాజాతర బ్రోచర్, పోస్టర్ ఆవిష్కరణ

మేడారం మహాజాతర బ్రోచర్, పోస్టర్ ఆవిష్కరణ

నాలుగు రోజుల్లో రూ.43 లక్షల చైనీస్ మాంజా సీజ్

నాలుగు రోజుల్లో రూ.43 లక్షల చైనీస్ మాంజా సీజ్

పండుగ వేళ భారీగా పెరిగిన నూనెల ధరలు..

పండుగ వేళ భారీగా పెరిగిన నూనెల ధరలు..

దివ్యాంగుల పెళ్లికి రూ.2 లక్షల ఆర్థిక సాయం: సీఎం రేవంత్

దివ్యాంగుల పెళ్లికి రూ.2 లక్షల ఆర్థిక సాయం: సీఎం రేవంత్

వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి

వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి

‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా చూస్తూ వ్యక్తి మృతి
0:29

‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా చూస్తూ వ్యక్తి మృతి

పెద్ద శంకరంపేటలో ప్రజావాణి పాల్గొన్న జిల్లా కలెక్టర్

పెద్ద శంకరంపేటలో ప్రజావాణి పాల్గొన్న జిల్లా కలెక్టర్

భారీగా పెరిగిన నాటు కోడి ధర.. కిలో రూ. 1000కి పైమాటే!

భారీగా పెరిగిన నాటు కోడి ధర.. కిలో రూ. 1000కి పైమాటే!

అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి

అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి

📢 For Advertisement Booking: 98481 12870