हिन्दी | Epaper
రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు

మహాశివరాత్రి వేడుకలకు మంత్రి కొండా సురేఖకు ఆహ్వానం

Uday Kumar
మహాశివరాత్రి వేడుకలకు మంత్రి కొండా సురేఖకు ఆహ్వానం

మహాశివరాత్రి వేడుకలకు మంత్రి కొండా సురేఖకు ఆహ్వానం

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే మహాశివరాత్రి వేడుకలకు మంత్రికొండా సురేఖకుఆహ్వానం అందించారు. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఆలయ అధికారులు కలుసుకున్నారు.

ఆలయ అధికారుల ఆత్మీయ స్వాగతం

ఈ సందర్భంగా ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్, అడిషనల్ కమిషనర్ క్రుష్ణవేణి, ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి సురేఖకు ప్రసాదం అందజేయగా, అర్చకులు వేదాశీర్వచనం ఇచ్చారు.

భక్తుల కోసం అత్యుత్తమ ఏర్పాట్లు

ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ మహాశివరాత్రి వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

భక్తులకు మరిన్ని సౌకర్యాలు

భక్తులకు తాగునీరు, శానిటేషన్, వైద్య సదుపాయాలు సమర్థంగా అందించాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా దర్శనానికి వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను సజావుగా నిర్వహించాలని ఆదేశించారు.

భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి

భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని, పోలీస్ విభాగంతో సమన్వయం చేసుకుని పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని సూచించారు. మహాశివరాత్రి వేడుకలకు సంబంధించి ఆలయ పరిసరాల్లో నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ విధంగా మహాశివరాత్రి వేడుకలకు మంత్రి కొండాసురేఖకు ఆహ్వానం అందించడమే కాకుండా, భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లకు ఆమె ప్రత్యేక దృష్టి సారించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870