हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Telugu News: Jammikunta: వికటించిన మధ్యాహ్న భోజనం..17మంది విద్యార్థులకు అస్వస్థత

Sushmitha
Telugu News: Jammikunta: వికటించిన మధ్యాహ్న భోజనం..17మంది విద్యార్థులకు అస్వస్థత

జమ్మికుంట/హుజురాబాద్: కరీంనగర్ జిల్లాలో మధ్యాహ్న భోజనం నాణ్యతపై మరోసారి ఆందోళన వ్యక్తమైంది. జమ్మికుంట(Jammikunta) పట్టణంలోని ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 25 మంది విద్యార్థులలో 17 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు వెంటనే వారిని చికిత్స కోసం జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.

 Read Also: Roads : రోడ్లపై గుంతలు లేకుండా చేయండి – చంద్రబాబు

Jammikunta
Jammikunta

ఆహారంలో పురుగులు, కుళ్ళిన గుడ్లు

మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులను విలేకరులు ప్రశ్నించగా, భోజనంలో కుళ్లిపోయిన కోడిగుడ్ల వాసన వచ్చిందని, అన్నంలో పురుగులు ఉన్నాయని విద్యార్థులు ఆవేదనతో తెలిపారు. అస్వస్థతకు గురైన వారిలో 9 మంది బాలికలు, 8 మంది బాలురు ఉన్నారు. మొదట ముగ్గురు విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో, ఆ తర్వాత మరికొంత మంది కడుపు నొప్పితో బాధపడటంతో ఉపాధ్యాయులు స్పందించారు. నాసిరకం వంటసామాగ్రి, చాలా రోజుల కింద పెట్టిన గుడ్ల వల్లే ఈ సమస్య తలెత్తిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

రాజకీయ నాయకుల ఆందోళన, అధికారుల హామీ

ఈ సంఘటన దావానలంలా వ్యాపించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, రాజకీయ ప్రముఖులు, అధికారులు పాఠశాల మరియు ఆసుపత్రికి చేరుకున్నారు. బిఆర్‌ఎస్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్,(Bandi Sanjay Kumar) మాజీ మంత్రి ఈటల రాజేందర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి ఫోన్ చేసి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని కలెక్టర్ వెల్లడించారు. తహసిల్దార్ వెంకట్ రెడ్డి, మండల విద్యాధికారి హేమలత.. ఆహారంలో జరిగిన కలుషితంపై న్యాయ విచారణ చేసి, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఫేక్ యూనివర్సిటీలపై UGC కీలక ప్రకటన

ఫేక్ యూనివర్సిటీలపై UGC కీలక ప్రకటన

మార్చి నెలలో వరుస సెలవుల జాబితా

మార్చి నెలలో వరుస సెలవుల జాబితా

తెలుగు రాష్ట్రాల్లో మార్చిలో సెలవులే సెలవులు

తెలుగు రాష్ట్రాల్లో మార్చిలో సెలవులే సెలవులు

ఫాంహౌస్‌లు నిర్మాణానికి పర్మిషన్ తప్పనిసరి చేయబోతున్న తెలంగాణ సర్కార్

ఫాంహౌస్‌లు నిర్మాణానికి పర్మిషన్ తప్పనిసరి చేయబోతున్న తెలంగాణ సర్కార్

రైతు భరోసా పేరుతో మరోసారి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ – హరీశ్ రావు

రైతు భరోసా పేరుతో మరోసారి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ – హరీశ్ రావు

అలాంటి వారిని పార్టీ నుంచి పంపిస్తే పార్టీకే నష్టం – రేవంత్

అలాంటి వారిని పార్టీ నుంచి పంపిస్తే పార్టీకే నష్టం – రేవంత్

ఎమ్మెల్యే ఇంటిపై దాడి ఆరోపణలు, ఈటల రాజేందర్ ఫైర్

ఎమ్మెల్యే ఇంటిపై దాడి ఆరోపణలు, ఈటల రాజేందర్ ఫైర్

ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం

ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్ జంట పేలుళ్లకు పదమూడేళ్లు

హైదరాబాద్ జంట పేలుళ్లకు పదమూడేళ్లు

ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నిరసన.. ఖండించిన జగన్, కేటీఆర్

ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నిరసన.. ఖండించిన జగన్, కేటీఆర్

పల్లె ప్రకృతి వనం పై పంజా..

పల్లె ప్రకృతి వనం పై పంజా..

భక్తుల ఇంటికే భద్రాద్రి రాములవారి కల్యాణ తలంబ్రాలు

భక్తుల ఇంటికే భద్రాద్రి రాములవారి కల్యాణ తలంబ్రాలు

📢 For Advertisement Booking: 98481 12870