हिन्दी | Epaper
రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు

IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ ఉద్యోగుల బదిలీ

Ramya
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ ఉద్యోగుల బదిలీ

తెలంగాణలో ఐఏఎస్‌ (IAS) అధికారుల బదిలీలు – 36 మందికి పోస్టింగ్ మార్పులు

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అనేక కీలక శాఖలకు సంబంధించి ఐఏఎస్‌ అధికారుల బదిలీకి వెళ్లింది. తాజాగా 36 మంది అధికారులను (IAS Transfers) బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార రామకృష్ణరావు గురువారం రాత్రి ఈ బదిలీ ఉత్తర్వులను జారీ చేశారు. కొత్త బాధ్యతలతో పాటు కొన్ని కీలక శాఖలకు అదనపు బాధ్యతలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఇది రాష్ట్ర పరిపాలన వ్యవస్థలో సజావుగా నిర్వహణకు దోహదం చేసేలా ఉంది.

IAS Transfers
IAS Transfers

ముఖ్య కార్యదర్శుల మార్పులు – కీలక శాఖల పునర్వ్యవస్థీకరణ

ఈ బదిలీలలో భాగంగా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్‌ శ్రీధర్‌ను నియమించగా, గనుల శాఖకు అదనపు బాధ్యతలు అప్పగించారు. రెవెన్యూ శాఖకు ముఖ్య కార్యదర్శిగా లోకేశ్‌ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న నవీన్‌ మిట్టల్‌ను బదిలీ చేసి, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్ధ ప్రకాశ్‌ బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా శశాంక్‌ గోయల్ నియమితులయ్యారు.

కలెక్టర్లు, డైరెక్టర్ల నియామకాలు – కీలక జిల్లాలకు కొత్త నేతృత్వం

(Hyderabad) కలెక్టర్‌గా హరిచందన దాసరి బాధ్యతలు చేపట్టగా, నిజామాబాద్‌ కలెక్టర్‌గా టీ. వినయ్‌ కృష్ణారెడ్డి, సిద్దిపేట కలెక్టర్‌గా కే. హైమావతి, సంగారెడ్డి కలెక్టర్‌గా పీ. ప్రావీణ్య, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి కలెక్టర్‌గా మిక్కిలినేని మను చౌదరి, ఖమ్మం కలెక్టర్‌గా అనుదీప్‌ దురిశెట్టి, హనుమకొండ కలెక్టర్‌గా స్నేహ శబరీష్ నియమితులయ్యారు. పౌర సరఫరాల శాఖ డైరెక్టర్‌గా ముజామిల్‌ ఖాన్ బాధ్యతలు స్వీకరించారు.

ఇతర శాఖలలో కీలక నియామకాలు

తెలంగాణ ఆయిల్‌ ఫెడ్‌ ఎండీగా జే. శంకరయ్య, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ స్పెషల్‌ సెక్రటరీగా రాజీవ్‌ గాంధీ హనుమంతు, స్కూల్‌ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా నవీన్‌ నికోలస్, సమాచార శాఖ కమిషన్ కార్యదర్శిగా భారతి లక్‌పతి నాయక్, ఆర్ అండ్ ఆర్ కమిషనర్‌గా కిల్లు శివకుమార్ నాయుడు, గృహ నిర్మాణ శాఖకు ప్రత్యేక కార్యదర్శిగా వీపీ గౌతమ్, మత్స్య శాఖ డైరెక్టర్‌గా కే. నిఖిల, పర్యాటకశాఖ ఎండీగా వల్లూరి క్రాంతి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోగా పీ. ఉదయ్‌ కుమార్, టీజీపీఎస్సీ కార్యదర్శిగా ప్రియాంక ఆల, ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ డైరెక్టర్‌గా వాసం వెంకటేశ్వర్‌రెడ్డి నియమితులయ్యారు.

పరిపాలనా దృక్కోణంలో కీలక చర్యగా బదిలీలు

ఈ బదిలీలు రాష్ట్ర పరిపాలనలో సమతుల్యతను తీసుకురావడంతో పాటు, కొత్త దిశగా పాలనను ముందుకు తీసుకెళ్లేలా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కొత్తగా బాధ్యతలు స్వీకరిస్తున్న అధికారుల నైపుణ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లా కలెక్టర్లను ప్రాముఖ్యంగా ఎంపిక చేయడం ద్వారా ప్రజలతో పరిపాలన యంత్రాంగానికి దగ్గర సంబంధం ఏర్పడే అవకాశం ఉంది.

Read also: Commission: ఎస్సి, ఎస్టిలకు న్యాయం చేసేందుకే కమిషన్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870