हिन्दी | Epaper
పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE

HYD: గోషామహల్లో భారీగా డబ్బు పట్టివేత

Saritha
HYD: గోషామహల్లో భారీగా డబ్బు పట్టివేత

గోషామహల్ (హైదరాబాద్): (HYD) ద్విచక్రవాహనాలపై ముగ్గురు యువకులు సంచుల్లో డబ్బును తీసుకుని వస్తుండగా పోలీసుల తనిఖీలో భారీ మొత్తంలో నగదు బయపడింది. దీంతో పోలీసులు డబ్బుకు (money) సంబంధించిన వివరాలు తెలుపక పోవడంతో ముగ్గురితోపాటు ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం గోకుల్ ఎలక్ట్రిక్ ఐటమ్స్ షాపు సమీపంలో రెండు ద్విచక్రవాహనాలపై అనుమానాస్పదంగా సంచులతో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.

Read Also: TG Municipal Elections: రూ.5 లక్షల నగదు సీజ్!

HYD: గోషామహల్లో భారీగా డబ్బు పట్టివేత

అక్రమ మధ్యం అమ్మకాలు చేస్తున్న యువకున్ని అరెస్ట్ చేసిన పోలీసులు

ద్విచక్రవాహనంపై వస్తున్న జ్యోతిరామ్, గణపతిరామ్, మహేందర్ల వద్ద సుమారు 76 లక్షల 87వేల 650 రూపాయలు లభించినట్లు తెలిపారు. (HYD) డబ్బును ఎక్కడికి తరలిస్తున్నారని ఆరా తీస్తున్నట్లు పోలీసులు చెప్పారు. విచారణ సమయం లో అనుమానితులు పొంతలేని సమాధానాలు ఇవ్వడంతో పాటు నగదుకు సంబంధించిన ఎలాంటి పత్రాలను సమర్పించలేక పోయినట్లు చెప్పారు. దీంతో నగదును పోలీసులు సీజ్ చేసినట్లు వివరించారు. స్వాధీనం చేసుకున్న నగదును ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగించనున్నట్లు తెలిపారు. ఈ కేసు గోషామహల్ పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అక్రమంగా మధ్యం అమ్మకాలు చేస్తున్న ఓ యువకున్ని గోషామహల్ పోలీసులు దాడులు నిర్వ హించి అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. జుమ్మెరాత్ బజార్లో అక్రమంగా సూర్యవంశీ ఆదర్శ మధ్యం అమ్మకాలు చేస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించి 18.59 లీటర్ల వివిధ ఐఎం ఎఫ్ఎల్ బాటిళ్ల బీర్ బాటిళ్లను స్వాధీనం చేసు కున్నారు. అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరు పర్చారు. ఈ కేసును గోషామహల్ పోలీ సులు దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

క్షణక్షణం ఉత్కంఠం.. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా వార్ అప్‌డేట్‌

లైవ్‌ అప్‌డేట్స్ : క్షణక్షణం ఉత్కంఠం.. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా వార్ అప్‌డేట్‌

యూఎస్-ఇజ్రాయిల్ దాడులు.. ఇరాన్‌లో 787 మంది మృతి

యూఎస్-ఇజ్రాయిల్ దాడులు.. ఇరాన్‌లో 787 మంది మృతి

ఇరాన్ దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి

ఇరాన్ దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి

ఇస్లాంలో సున్నీ, షియా వర్గాల మధ్య తేడాలు

ఇస్లాంలో సున్నీ, షియా వర్గాల మధ్య తేడాలు

పశ్చిమాసియాను వణికిస్తున్న ప్రైవేట్ ఆర్మీ!

పశ్చిమాసియాను వణికిస్తున్న ప్రైవేట్ ఆర్మీ!

ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

ఆర్‌ఆర్‌బీ టెక్నీషియన్ అడ్మిట్ కార్డ్ 2026 విడుదల

ఆర్‌ఆర్‌బీ టెక్నీషియన్ అడ్మిట్ కార్డ్ 2026 విడుదల

Central Bank of Indiaలో భారీ ఉద్యోగాల భర్తీ

Central Bank of Indiaలో భారీ ఉద్యోగాల భర్తీ

మంగళగిరి శ్రీవారి కల్యాణంలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్‌ దంపతులు

మంగళగిరి శ్రీవారి కల్యాణంలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్‌ దంపతులు

‘ఇరాన్ వెళ్తే నన్ను చంపేస్తారు’:నటి సంచలన వ్యాఖ్యలు!

‘ఇరాన్ వెళ్తే నన్ను చంపేస్తారు’:నటి సంచలన వ్యాఖ్యలు!

మహిళలపై నేరాలు 4.4శాతం తగ్గాయి

మహిళలపై నేరాలు 4.4శాతం తగ్గాయి

ఇంద్రకీలాద్రి అభివృద్ధికి ప్రణాళికలు ఎపిఐటిసిఓ బృందం పరిశీలన

ఇంద్రకీలాద్రి అభివృద్ధికి ప్రణాళికలు ఎపిఐటిసిఓ బృందం పరిశీలన

📢 For Advertisement Booking: 98481 12870