हिन्दी | Epaper
అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్

Rains : తెలంగాణ లో జోరుగా వర్షాలు.. అత్యధికంగా ఎక్కడంటే?

Sudheer
Rains : తెలంగాణ లో జోరుగా వర్షాలు.. అత్యధికంగా ఎక్కడంటే?

తెలంగాణ రాష్ట్రంలో మోస్తరు నుండి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా మేఘావృత వాతావరణం కొనసాగుతుండగా, నిన్న రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తృతంగా పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రోజు పొడవునా ముసురు తప్పకుండా ఉండటం, వాన తేలిపోవకపోవడం ప్రజలను కాస్త ఇబ్బందులలో పడేసింది. అయితే వ్యవసాయం కోసం వర్షం కావలసిన ఈ సమయంలో భారీ వర్షాలు కురవడం రైతులకు ఊరట కలిగిస్తోంది.

కామారెడ్డి టాప్‌

నిన్న రాత్రి వరకు నమోదైన వివరాల ప్రకారం, అత్యధిక వర్షపాతం కామారెడ్డి జిల్లా గాంధారిలో 6.9 సెం.మీగా నమోదైంది. అదే జిల్లాలోని మేనూరులో 6.2 సెం.మీ వర్షం పడింది. నిర్మల్ జిల్లా మానాలలో 4.9 సెం.మీ, నిజామాబాద్ జిల్లా తొండకూరులో 4.7 సెం.మీ, భూపాలపల్లి జిల్లా చెల్పూరులో 4.5 సెం.మీ వర్షం నమోదైంది. అలాగే కరీంనగర్ జిల్లా గంగిపల్లిలోనూ 4.2 సెం.మీ వర్షం కురిసింది. ఈ వర్షాలతో చెరువులు నిండి, ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి.

హైదరాబాద్‌ వర్షంతో తడిసిముద్ద

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కూడా వర్షం తెరిపినివ్వకుండా కురుస్తోంది. ముఖ్యంగా రోడ్డులపైకి వర్షపు నీరు చేరడంతో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే హయాత్‌నగర్, అబిడ్స్, కూకట్‌పల్లి, మలక్‌పేట ప్రాంతాల్లో వర్షపాతం కాస్త ఎక్కువగానే నమోదైంది. వాతావరణ శాఖ సూచించిన ప్రకారం మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కొనసాగే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Read Also : AP : పలు కమిటీలకు అధ్యక్షుల నియామకం చేపట్టిన ఏపీ సర్కార్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870