हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

FCI : బియ్యం సేకరణకు ఒప్పుకోని ఎఫ్‌సిఐ

Shravan
FCI : బియ్యం సేకరణకు ఒప్పుకోని ఎఫ్‌సిఐ

హైదరాబాద్ : భారత ఆహార సంస్థ (FCI) తెలంగాణలో బియ్యం సేకరణకు మోకాలడ్డుపెడుతోంది. రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన కస్టం మిల్లింగ్ రైస్ దిగుమతికి గోదాములు ఖాళీలేవని అధికారులు నిరాకరిస్తు న్నారు.ప్రభుత్వానికి మిల్లర్లు ఇవ్వాల్సిన సిఎంఆర్ బియ్యం ఇచ్చేందుకు దిగుమతి కావటం లేదు. మిల్లుల ఆవరణలో ధాన్యం ఎక్కువ రోజులు నిల్వ ఉంటే నాణ్యత తగ్గుతుంది. నిల్వలు వెనక్కి తీసుకోవాలని అధికారులపై మిల్లర్లు ఇప్పడు ఒత్తిడి పెంచుతున్నారు. లేదా వెంటనే బియ్యం దిగుమతి చేసుకోవాలి. ఎఫ్సిఐ తెలంగాణలో తన సొంత గోదాములతోపాటు ఎస్ డబ్ల్యుసి, సెంట్రల్ వేర్హౌజ్గగిడ్డంగులు ఇతర ప్రైవేటు అద్దెగిడ్డంగుల్లో సుమారు ఇప్పటికే 22లక్షలమెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేశామని ఇక తెలంగాణలో మిల్లర్ల నుంచి ధాన్యం కొనుగోలు చేయలేమని చేతులు ఎత్తేయడంతో రాష్ట్రవ్యాప్తంగా మిల్లర్లు, రాష్ట్రప్ర భుత్వం గగ్గోలు పడుతోన్నది. తెలంగాణ వ్యాప్తం గా ఉన్న రైస్ మిల్లుల్లో, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని పౌరసరఫరాల సంస్థ గోదాములు బియ్యం బస్తాలతో పూర్తిగా నిండిపోయాయి. ఎఫ్సిఐ తెలం గాణ బాయిల్డ్ రైస్ను సేకరించకుండా ఉండటానికే ఇక్కడి గోదాముల్లో నిండిన స్టాక్ను ఇతర ప్రాంతా లకు తరలించడంలేదని కొంత మంది రైస్ మిల్లర్లు ఆరోపిస్తున్నారు. కేంద్రప్రభుత్వరంగ సంస్థ ఎఫిసిఐ సిఎంఆర్ బియ్యం సేకరణ చేయకుండా ఉండేందుకు మే31తో ముగి సిన గడువును ఉద్దేశ్యపూర్వకంగా పెంచడంలేదని తెలుస్తోంది. గత ఖరీఫ్ సీజన్కు సంబంధించి గడచిన మే 31వ తేదీతో సిఎంఆర్ బియ్యం అప్పగించే గడువు ముగి సింది. ఇంకా మిల్లర్లు రాష్ట్రవ్యా ప్తంగా 43 శాతం ఖరీఫ్ బియ్యం అప్పగించాలి. కేంద్రం ఇప్పటివరకు గడువు పొడిగించలేదు. దీంతో గత ఖరీఫ్ సీజన్ కు సంబం ధించిన బియ్యం దిగుమతి చేసుకునే అవకాశం లేదు. ఇక రబీకి సంబంధించిన బియ్యం అప్పగించేందుకు మిల్లర్లు సిద్ధంగా ఉన్నా గోదాములు ఖాళీ లేవు. ఎఫ్సిఐకీ తెలంగాణ వ్యాప్తంగా ఆరు నుంచి ఏడు లక్షల మె.ట ఆహార ఉత్పత్తులను నిల్వచేసే సామర్థ్యం కలిగిన సొంత గిడ్డంగులు పరిమిత మైన స్థాయిలోనే ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో పదివేల మెట్రిక్ టన్నుల సామ ర్థ్యం కలిగిన గిడ్డంగి ఉంది. మిర్యాలగూడలో 90వేల మెటన్నులు, నల్లగొడలలో 60వేల మెట. చర్లపల్లిలో లక్షా 25వేలమె.ట. ననత్నగర్లో 65వేలమె.ట, వరంగల్లో 1,10,000 మె.ట, జమ్మికుంటలో 62వేలమెట, పెద్దపల్లిలో 16వేలమె.ట. మంచిర్యాలలో 30వేల మె.ట సామర్థ్యం కలిగిన సొంత గిడ్డంగుల ఉన్నాయి. సొంతగిడ్డంగులతో పాటు అద్దెగిడ్డ గులలో రాష్ట్రవాప్తంగా సరుకు నింపి ఉంచారు. సరుకు ఉండగా మేం వేరే సరుకు తీసుకోమ. ఎఫ్సిఐ అధికారులు పంపుతున్నారు.

FCI

మిల్ల మాత్రం ఎఫిసిఐ ప్రతి నిల్వలను లాట్లుగా చే నిల్వచేస్తారని ఒక్కోలాటులో రెండు నుంమూడు ఎస్కీల బియ్యం ఖాళీలు (Rice vacancies of SKIs) ఉన్నప్పటి లాట్లు అన్ని నిండి ఉన్నాయని చెబుతున్నార ఆరోపిస్తున్నారు. ఆరు ఎస్కీల బియ్యం నిల చేస్తే ఒక లాటుగా చూపుతారు. ఎనెకె. 290మె.ట బియ్యం ఉంటాయి. బాయిల్డ్ రైనా తెలంగాణ నుంచి సేకరణ చేయవద్దనే ఇక్క సరుకు పొరుగు రాష్ట్రాలకు పంపడంలేద. తెలుస్తోంది. అదే విధంగా మహారాష్ట్ర, కర్ణాట చత్తీస్గఢ్ తమిళనాడు, కేరళలో వరివం-దిగుబడి పెరడంతో తెలంగాణ బాయిల్డ్ రైస్ దేశంలో డిమాండ్ తగ్గింది. దీనితో సిఎంఆ బియ్యం సేకరణ గడువు ముగిసినా మళ్లీ మొ చకుండా బియ్యం తీసుకోకుండా మోకాలడా పెడుతున్నారని వ్యాపారులు అంటున్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రేపే ఇబ్రహీంపట్నం చైర్మన్ ఎన్నిక.. రంగంలోకి ప్రత్యేక అబ్జర్వర్

రేపే ఇబ్రహీంపట్నం చైర్మన్ ఎన్నిక.. రంగంలోకి ప్రత్యేక అబ్జర్వర్

సన్నవడ్లు పండించే రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

సన్నవడ్లు పండించే రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

హంగ్ మున్సిపాలిటీలపై కేటీఆర్ ఫోకస్, కొత్త ఇన్‌ఛార్జులు!

హంగ్ మున్సిపాలిటీలపై కేటీఆర్ ఫోకస్, కొత్త ఇన్‌ఛార్జులు!

మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ ఖాతాలో, తాజా ఫలితాలు

మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ ఖాతాలో, తాజా ఫలితాలు

ఆటోడ్రైవర్ టు కొత్తగూడెం మేయర్

ఆటోడ్రైవర్ టు కొత్తగూడెం మేయర్

హెచ్‌సీయూలో ల్యాప్‌టాప్‌ల చోరీ కేసు.. ముగ్గురి అరెస్ట్

హెచ్‌సీయూలో ల్యాప్‌టాప్‌ల చోరీ కేసు.. ముగ్గురి అరెస్ట్

ఏడు కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్లు ఎవరంటే !!

ఏడు కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్లు ఎవరంటే !!

మెదక్ మున్సిపల్ పీఠం కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ

మెదక్ మున్సిపల్ పీఠం కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ

శంకర్ పల్లి మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా

శంకర్ పల్లి మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా

కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లు వీళ్లే?

కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లు వీళ్లే?

ఇకనైనా విశ్వవిద్యాలయాల్లోకి ఆచార్యులొచ్చేనా?

ఇకనైనా విశ్వవిద్యాలయాల్లోకి ఆచార్యులొచ్చేనా?

పంజాగుట్ట జోయ్ అలుక్కాస్ లో బంగారం చోరీ

పంజాగుట్ట జోయ్ అలుక్కాస్ లో బంగారం చోరీ

📢 For Advertisement Booking: 98481 12870