हिन्दी | Epaper
అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన

సచివాలయంలో నకిలీ ఉద్యోగుల హల్ చల్

Sudheer
సచివాలయంలో నకిలీ ఉద్యోగుల హల్ చల్

హైదరాబాద్‌ సచివాలయంలో నకిలీ ఉద్యోగుల కలకలం రేపుతోంది. ఇటీవల వరుసగా ఫేక్ ఐడెంటిటీ కార్డులతో సచివాలయంలోకి ప్రవేశించే అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తూ రోజు ఏదో ఒక నకిలీ ఉద్యోగిని పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో, తాజాగా మరో ఫేక్ ఉద్యోగిని గుర్తించి అరెస్ట్ చేశారు.

సచివాలయంలో తహసీల్దార్ పేరిట అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన కొంపల్లి అంజయ్య అనే వ్యక్తిని భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. అతడు తన వాహనంపై తహసీల్దార్ స్టిక్కర్ అతికించుకుని గత కొన్నిరోజులుగా సచివాలయంలోకి రావడం అనుమానాస్పదంగా మారింది. ఈ విషయం గమనించిన ఎస్పీఎఫ్ (SPF) సిబ్బంది ఐబిఎస్ఐ యూసఫ్, ఆంజనేయులు అతడిని నిలువరించి ప్రశ్నించారు.

telangana secretariat
telangana secretariat

దర్యాప్తులో అంజయ్య ఫేక్ ఐడీ కార్డు ఉపయోగించి సచివాలయంలోకి ప్రవేశిస్తున్నట్లు తేలింది. వెంటనే భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. అతని వద్ద నుండి నకిలీ ఐడీ కార్డు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, అతడు ఈ దందాను ఎలా నిర్వహించాడనే అంశంపై లోతుగా విచారణ ప్రారంభించారు.

పోలీసుల విచారణలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. నకిలీ ఐడీ కార్డును అంజయ్య ఒక జిరాక్స్ సెంటర్‌లో తయారు చేయించుకున్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరికెవరికీ సంబంధం ఉందో తెలుసుకునేందుకు పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇలాంటి ఘటనలు మరలుకోకుండా భద్రతా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేయాలని సెక్రటేరియట్ అధికారులు యోచిస్తున్నారు.

ఈ తరహా నకిలీ ఉద్యోగుల దందాపై ప్రభుత్వ శాఖలు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సచివాలయ భద్రతను మరింత కఠినతరం చేసి, ఫేక్ ఐడీ కార్డుల తయారీపై కఠిన చర్యలు తీసుకోవాలి. నకిలీ ఉద్యోగుల వెనుక ఎవరైనా భారీ ముఠా ఉందా? మరికొంత మంది ఇదే విధంగా వ్యవహరిస్తున్నారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870