हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

DGP జితేందర్ : పాకిస్తానీయులు దేశం విడిచిపెట్టాలి

Digital
DGP జితేందర్ : పాకిస్తానీయులు దేశం విడిచిపెట్టాలి

DGP జితేందర్ : 30 లోపు దేశం వీడాలి: పాకిస్తానీయులకు డీజీపీ జితేందర్ హెచ్చరిక

ప్రభాతవార్త ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు డీజీపీ జితేందర్ అప్రమత్తమయ్యారు. తెలంగాణలో ఉన్న పాకిస్తానీయులపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే వీసాలు పొందిన పాకిస్తానీయులకు ఈ నెల 27వ తేదీ వరకే గడువు ఉందని తెలిపారు. ఈ మేరకు హైఅలర్ట్ ప్రకటించడంతో పాటు, హైదరాబాద్లో 208 మంది పాకిస్తానీయులు ఉన్నట్టు సమాచారం వెల్లడైంది.తక్షణమే తెలంగాణలో ఉన్న పాకిస్తానీయులు దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని అధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నెల 27 తర్వాత వారి వీసాలు రద్దు చేస్తామని, ఆలోపే వెళ్లిపోవాలని హెచ్చరించారు. మెడికల్ వీసా దారులకు మాత్రం ఈ నెల 29వ తేదీ వరకూ సమయం ఇచ్చారు. ఆ తర్వాత క్షణం కూడా భారత్‌లో ఉండటానికి అనుమతి లేదని డీజీపీ స్పష్టం చేశారు.

 DGP జితేందర్ : పాకిస్తానీయులు దేశం విడిచిపెట్టాలి
DGP జితేందర్ : పాకిస్తానీయులు దేశం విడిచిపెట్టాలి

తెలంగాణలో ఉన్న పాకిస్తానీయులకు డీజీపీ జితేందర్ కఠిన ఆదేశాలు

తెలంగాణలో అక్రమంగా ఉండాలని చూస్తే ఊరుకోమని, వారిని జల్లెడ పట్టి బయటకు తీస్తామని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈనెల 30వ తేదీ వరకు అటారి వాఘా బార్డర్ ఓపెన్ ఉంటుంది. పాకిస్తానీయులపై నిఘా పెట్టామని అధికారులు తెలిపారు.ఇకముందే కేంద్రం 48 గంటల్లో దేశాన్ని వీడాలని పాక్ నేషనల్స్‌కి ఆదేశించింది. ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించి, చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రాల్లో ఉన్న పాక్ పౌరులను గుర్తించి కేంద్రానికి సమాచారం అందించాలని, అప్పుడే వారి వీసాలను రద్దు చేయడం సులభమవుతుందన్నారు.గతంలో సార్క్ వీసా పొడిగింపు పథకం కింద పాకిస్తానీయులకు భారత్ పర్యటనకు అవకాశం కల్పించబడింది. ఇప్పుడు అదే కార్యక్రమంలో ఉన్నవారు కూడా 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

Read More : Cabinet Expansion : తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అంశంపై టీపీసీసీ చీఫ్ ఏమన్నాడంటే !

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

అజహరుద్దీన్ పదవికి గండం ?

అజహరుద్దీన్ పదవికి గండం ?

బీజేపీని పీడిస్తున్న కోవర్టులు వెళ్లిపోవాలి – అర్వింద్ కీలక వ్యాఖ్యలు

బీజేపీని పీడిస్తున్న కోవర్టులు వెళ్లిపోవాలి – అర్వింద్ కీలక వ్యాఖ్యలు

కీలక హామీల అమలుపై ఖర్గే, రాహుల్ తో సీఎం రేవంత్ ఆరా

కీలక హామీల అమలుపై ఖర్గే, రాహుల్ తో సీఎం రేవంత్ ఆరా

హామీల అమలు ఎక్కడ? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ

హామీల అమలు ఎక్కడ? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ

గద్దర్ అవార్డ్స్‌లో మార్పు, రాఘవేంద్రరావు స్థానంలో తమ్మారెడ్డి

గద్దర్ అవార్డ్స్‌లో మార్పు, రాఘవేంద్రరావు స్థానంలో తమ్మారెడ్డి

ఈరోజు ఇంటర్ హాల్ టికెట్ల విడుదల

ఈరోజు ఇంటర్ హాల్ టికెట్ల విడుదల

స్థానిక సమస్యల పరిష్కారం పంచాయతీ రాజ్ లక్ష్యం

స్థానిక సమస్యల పరిష్కారం పంచాయతీ రాజ్ లక్ష్యం

తల్లి, పిల్లల ఆత్మహత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు

తల్లి, పిల్లల ఆత్మహత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు

శ్రీవారి సులభదర్శనం కోసం నిరీక్షణ

శ్రీవారి సులభదర్శనం కోసం నిరీక్షణ

కొత్తపార్టీ పెట్టి రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వస్తాం

కొత్తపార్టీ పెట్టి రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వస్తాం

మార్చి 15లోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ.. PCC చీఫ్ క్లారిటీ!

మార్చి 15లోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ.. PCC చీఫ్ క్లారిటీ!

📢 For Advertisement Booking: 98481 12870