हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

TGSRTC Stirke: ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్ విజ్ఞప్తి

Sudheer
TGSRTC Stirke: ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్ విజ్ఞప్తి

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె సైరన్ మోగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఈ పరిస్థితుల్లో సమ్మె చేయడం ప్రజలకు నష్టం కలిగిస్తుందని సీఎం స్పష్టం చేశారు. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల బాటలోకి వస్తున్నదని, సంస్థను నిలబెట్టేందుకు కార్మికుల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. “ఇది మీ సంస్థ.. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే,” అంటూ ఆయన కార్మికులకు విజ్ఞప్తి చేశారు.

పదేళ్ల పాలన సమయంలో ఆర్థిక దోపిడీ

రాష్ట్రంలో గత పదేళ్ల పాలన సమయంలో ఆర్థిక దోపిడీ జరిగిందని విమర్శించిన సీఎం రేవంత్, “ఆర్టీసీ కార్మికులు పంతాలకు పోకుండా, సమస్యలుంటే మంత్రులతో చర్చించండి. రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని మీకే వెచ్చిస్తాం. నేను ఇంటికి ఏ అణా పైసా తీసుకెళ్లేది లేదు” అంటూ నిస్వార్థంగా పని చేస్తానని హామీ ఇచ్చారు. కార్మికులు తనను నమ్మాలని కోరారు. రాబోయే ఏడాది ఆర్థికంగా కొంత భద్రత ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మే 5న కార్మిక కవాతు

ఇదిలా ఉండగా, ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో మే 7 నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నారు. మే 5న కార్మిక కవాతు కూడా నిర్వహించనున్నట్లు జేఏసీ ప్రకటించింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె తప్పదని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యి, స్వయంగా సీఎం రంగంలోకి దిగారు. సమ్మెని ఆపాలని విజ్ఞప్తి చేయడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

Read Also : Metro : హైదరాబాద్ మెట్రో సేవల్లో అంతరాయం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రైతు భరోసా పేరుతో మరోసారి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ – హరీశ్ రావు

రైతు భరోసా పేరుతో మరోసారి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ – హరీశ్ రావు

అలాంటి వారిని పార్టీ నుంచి పంపిస్తే పార్టీకే నష్టం – రేవంత్

అలాంటి వారిని పార్టీ నుంచి పంపిస్తే పార్టీకే నష్టం – రేవంత్

ఎమ్మెల్యే ఇంటిపై దాడి ఆరోపణలు, ఈటల రాజేందర్ ఫైర్

ఎమ్మెల్యే ఇంటిపై దాడి ఆరోపణలు, ఈటల రాజేందర్ ఫైర్

ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం

ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్ జంట పేలుళ్లకు పదమూడేళ్లు

హైదరాబాద్ జంట పేలుళ్లకు పదమూడేళ్లు

ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నిరసన.. ఖండించిన జగన్, కేటీఆర్

ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నిరసన.. ఖండించిన జగన్, కేటీఆర్

పల్లె ప్రకృతి వనం పై పంజా..

పల్లె ప్రకృతి వనం పై పంజా..

భక్తుల ఇంటికే భద్రాద్రి రాములవారి కల్యాణ తలంబ్రాలు

భక్తుల ఇంటికే భద్రాద్రి రాములవారి కల్యాణ తలంబ్రాలు

గృహలక్ష్మి ఇళ్లకు ఇందిరమ్మ పథకం కింద నిధులు

గృహలక్ష్మి ఇళ్లకు ఇందిరమ్మ పథకం కింద నిధులు

గిరిజన విద్యార్థులకు పోలీస్ శాఖ దిశానిర్దేశం

గిరిజన విద్యార్థులకు పోలీస్ శాఖ దిశానిర్దేశం

పాఠాలు బోధిస్తూనే కుప్పకూలిన ఉపాధ్యాయుడు

పాఠాలు బోధిస్తూనే కుప్పకూలిన ఉపాధ్యాయుడు

ఈ నెలాఖరు వరకు సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు

ఈ నెలాఖరు వరకు సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు

📢 For Advertisement Booking: 98481 12870