हिन्दी | Epaper

Telugu News: Maoist: మావోయిస్ట్ పార్టీకి మరో ఎదురుదెబ్బ

Tejaswini Y
Telugu News: Maoist: మావోయిస్ట్ పార్టీకి మరో ఎదురుదెబ్బ

తెలంగాణలో మావోయిస్టు(Maoist)లకు మరో పెద్ద దెబ్బ తగిలింది. డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో మొత్తం 37 మంది నక్సలైట్లు అధికారులకు లొంగిపోయారు. వీరిలో 25 మంది మహిళా సభ్యులు ఉండటం ప్రత్యేకత. లొంగిపోయినవారిలో రాష్ట్ర కమిటీకి చెందిన ముగ్గురు నేతలు సాంబయ్య, నారాయణ, ఎర్రాలు ఉన్నారని డీజీపీ వెల్లడించారు.

Read Also: Amazon: అమెజాన్ లో భారీగా లేఆఫ్స్.. షాక్ లో ఉద్యోగులు

Another setback for the Maoist party

వారిపై ప్రకటించిన రూ.1.41 కోట్ల రివార్డును సంబంధిత వ్యక్తులకే ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. అదనంగా, మావోయిస్టుల నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870