हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Telugu News: Akkanapet: వరదలో కొట్టుకుపోయిన దంపతులు

Sushmitha
Telugu News: Akkanapet: వరదలో కొట్టుకుపోయిన దంపతులు

సిద్దిపేట జిల్లా (అక్కన్నపేట):(Akkanapet) సిద్దిపేట జిల్లా, అక్కన్నపేట మండలం, మోత్కులపల్లి వాగులో బుధవారం రాత్రి ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. హుస్నాబాద్(Husnabad) నియోజకవర్గం, భీమదేవరపల్లి మండలానికి చెందిన దంపతులు ఈసంపల్లి ప్రణయ్ (28) మరియు కల్పన(Kalpana) (24) అక్కన్నపేట మండలానికి వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తూ మోత్కులపల్లి వాగులో కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు.

Read Also: Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ బైపోల్.. ఈరోజు నుంచి సీఎం రేవంత్ ప్రచారం

 Akkanapet

పుట్టినరోజు వేడుకలకు వెళుతుండగా ప్రమాదం

ప్రణయ్(Pranay) తన భార్య కల్పనతో కలిసి బుధవారం తన అత్తగారింటికి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి అక్కన్నపేటకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన మోత్కులపల్లి వాగులో వారి ద్విచక్రవాహనం లభ్యమైంది. అయితే ఈ దంపతులు వాగులో కొట్టుకుపోయారా, లేదంటే ప్రమాదం నుంచి తప్పించుకున్నారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

కలెక్టర్ పరిశీలన, రెస్క్యూ ఆపరేషన్

ఘటనా స్థలానికి ఎస్సై చాతరాజు ప్రశాంత్, రెస్క్యూ సిబ్బంది చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించి, ప్రమాదం ఎలా జరిగిందో స్థానిక గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు చేపట్టిన తీరును ఆమె పరిశీలించారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870