हिन्दी | Epaper
పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE పెరగనున్న ముడి చమురు నివేదికపై హైకోర్టు విచారణ పరీక్షలకు 96.54 శాతం నెతన్యాహు ఎక్కడ? ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ రత్‌కు చేరుకున్న పీవీ సింధు కోస్తాంధ్రలో వర్ష సూచన యూఏఈలోని భారతీయుల కుమ్మెర బాధితులకు ఇరాన్ ప్రతీకారం. UAE

Adilabad: వలస కూలీలు ఏర్పాటు చేసుకున్న గుడిసెలు

Tejaswini Y
Adilabad: వలస కూలీలు ఏర్పాటు చేసుకున్న గుడిసెలు

పెంచికల్ పేట్ (Adilabad) : పొలాల్లో పంట పండితే చాలు… ఆ పంట వెనుక ఉన్న కూలీ జీవితం ఎవరికీ అవసరం లేదా? ఇదే నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వలస కూలీల స్థితిగతులపై నిలుస్తున్న ఘాటు ప్రశ్న. వ్యవసాయ పనుల నిమిత్తం ఇతర రాష్ట్రాల నుంచి వందల సంఖ్యలో వలస కూలీలు(Migrant Workers) ఉమ్మడి జిల్లాకు తరలివస్తున్నారు. పత్తి, మిర్చి, వరి నాటు పనులు కలుపు తీయడం వంటి కష్టసాధ్యమైన పనులతో రైతు పొలాలను పండిస్తున్నారు. కానీ పని ముగిశాక వారి జీవితం గౌరవంగా ఉందా అన్న ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకడం లేదు.

Read Also: Rythu Bharosa: రైతుభరోసా డబ్బుల కోసం రైతుల ఎదురుచూపులు

Adilabad: Huts set up by migrant workers
Adilabad: Huts set up by migrant workers

పొలాల్లో చెమట, గుడిసెల్లో జీవితం

పొలాల చుట్టుపక్కన తాత్కాలిక గుడిసెలే వారి ఇళ్లు. తాగునీరు లేదు… మరుగుదొడ్లు లేవు… విద్యుత్ సదుపాయాలు అందని ద్రాక్షే. చలి వర్షం ఎండ మూడు కాలాలు వారికి శత్రువులే. గర్భిణీలు, చిన్నారులు అనారోగ్యాల బారినపడుతున్నా చికిత్సకు చేరే దారి కనిపించడం లేదు. కార్మిక చట్టాలు వలస కూలీలకు భద్రత, నివాస వసతులు వైద్య సదుపాయాలు కల్పించాలంటున్నాయి.

కార్మిక చట్టాలు కాగితాలకేనా?

కానీ క్షేత్రస్థాయిలో ఆ చట్టాలు ఎక్కడ..? కాగితాల మీద ఉన్న హక్కులు గుడిసెల్లో ఉన్న కూలీలకు ఎందుకు చేరడం లేదు? ఇది వ్యవస్థ వైఫల్యమే మానవీయతకు మచ్చగా మారుతోంది. వలస కూలీల పిల్లలు విద్యకు దూరమవుతున్నారు. అంగన్వాడి పాఠశాలల జాడలే లేవు. మహిళా కూలీలు భద్రత సమస్యలతో భయభ్రాంతులకు గురవుతున్నారు. అయినా ఈ దృశ్యాలపై అధికార యంత్రాంగం ఎందుకు కళ్ళు మూస్తోంది.? పొలాల్లో పంట పండే ప్రతి చేతికి భద్రత, గౌరవం, మానవీయత కల్పించడమే అధికార ప్రజాప్రతినిధుల బాధ్యత.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గల్ఫ్ దేశాల్లో టెన్షన్..ఉత్కంఠలో ప్రపంచం

లైవ్‌ అప్‌డేట్స్ : గల్ఫ్ దేశాల్లో టెన్షన్..ఉత్కంఠలో ప్రపంచం

చంద్రబాబుతో పవన్ కీలక భేటీ

చంద్రబాబుతో పవన్ కీలక భేటీ

కేంద్ర మాజీ మంత్రి కేపీ ఉన్నికృష్ణన్‌ కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి కేపీ ఉన్నికృష్ణన్‌ కన్నుమూత

దుబాయ్ నుంచి సురక్షితంగా భారత్‌కు చేరుకున్న పీవీ సింధు!

దుబాయ్ నుంచి సురక్షితంగా భారత్‌కు చేరుకున్న పీవీ సింధు!

ఇంతకీ నెతన్యాహు ఎక్కడ? కొనసాగుతున్న సస్పెన్స్

ఇంతకీ నెతన్యాహు ఎక్కడ? కొనసాగుతున్న సస్పెన్స్

ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు విచారణ

ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు విచారణ

పాక్-ఆఫ్ఘన్ సరిహద్దులో యుద్ధం..ఇద్దరు సైనికులు మృతి

పాక్-ఆఫ్ఘన్ సరిహద్దులో యుద్ధం..ఇద్దరు సైనికులు మృతి

కుమ్మెర బాధితులకు ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు!

కుమ్మెర బాధితులకు ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు!

ఇరాన్ ప్రతీకారం.. బహ్రెయిన్‌లో చెలరేగిన అల్లర్లు
0:30

ఇరాన్ ప్రతీకారం.. బహ్రెయిన్‌లో చెలరేగిన అల్లర్లు

పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి బడ్జెట్లో నిధుల కేటాయింపులు

పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి బడ్జెట్లో నిధుల కేటాయింపులు

ఖమేనీ మృతిపై కేంద్రం మౌనాన్ని తప్పుపట్టిన సోనియా గాంధీ

ఖమేనీ మృతిపై కేంద్రం మౌనాన్ని తప్పుపట్టిన సోనియా గాంధీ

కాపురానికి అడ్డువస్తున్నాడని పసికందును కడతేర్చిన తల్లి

కాపురానికి అడ్డువస్తున్నాడని పసికందును కడతేర్చిన తల్లి

📢 For Advertisement Booking: 98481 12870