हिन्दी | Epaper
అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్

Hydraa : రూ.3,900 కోట్ల భూమిని కాపాడిన బాలుడి లెటర్!

Sudheer
Hydraa : రూ.3,900 కోట్ల భూమిని కాపాడిన బాలుడి లెటర్!

హైదరాబాద్‌లో తాజాగా ఒక చిన్నారి చేసిన ఓ పని పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఆస్తిని కాపాడింది. లంగర్‌హౌస్‌కు చెందిన ఓ బాలుడు, జూబ్లీ హిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ సమీపంలోని ఖాళీ స్థలంలో తరచూ క్రికెట్ ఆడుతూ ఉండేవాడు. అయితే కొన్ని రోజుల క్రితం ఆ ప్రాంతంలో నార్నె ఎస్టేట్స్ అనే ప్రైవేటు సంస్థ అక్రమంగా కంచె వేయించి తవ్వకాలు ప్రారంభించింది. ఇది చూసిన బాలుడు వెంటనే స్పందించి, ఆ భూమిపై తన అనుమానాలను వివరిస్తూ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసు (HYDRA)కి లేఖ రాశాడు.

రంగంలోకి హైడ్రా

ఆ బాలుడి లేఖను పరిశీలించిన హైడ్రా అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. రికార్డులను ధృవీకరించి ఆ స్థలం ప్రభుత్వ భూమి అని గుర్తించారు. అధికారుల అన్వేషణలో సుమారు 39 ఎకరాల భూమి ప్రభుత్వానికి చెందినదిగా తేలింది. దీని విలువ సుమారుగా రూ. 3,900 కోట్లు ఉంటుందని అంచనా. వెంటనే చర్యలు తీసుకొని ఆ స్థలాన్ని తిరిగి ప్రభుత్వ అధీనంలోకి తీసుకొచ్చారు.

ప్రభుత్వ ఆస్తి కాపాడిన బాలుడు

ఈ సంఘటన అందరికీ ఒక ఉదాహరణగా నిలుస్తోంది. చిన్నారులు, యువత సామాజిక బాధ్యతతో వ్యవహరించినప్పుడు ఎంత పెద్ద మార్పులు తీసుకురాగలరో ఇది స్పష్టంగా చూపించింది. బాలుడి అప్రమత్తత ప్రభుత్వానికి కోట్ల రూపాయల విలువైన భూమిని రికవరీ చేయడానికి దోహదపడింది. ప్రభుత్వ భూములపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, న్యాయబద్ధంగా చర్యలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870