हिन्दी | Epaper
రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

మహిళలకు టీఎస్ మరో శుభవార్త

Vanipushpa
మహిళలకు టీఎస్ మరో శుభవార్త

తెలంగాణ ప్రభుత్వం మహిళలకు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా మహిళలు ఊరూరా తిరుగుతూ.. చేపల్ని వాహనాల్లో అమ్ముకునేందుకు వీలుగా ప్రభుత్వం సంచార చేపల అమ్మకం వాహనాల్ని రెడీ చేసింది. ఇవి మొత్తం 32 వాహనాలు ఉన్నాయి. జిల్లాకి ఒకటి ఉన్నాయి. ఒక్కో వాహనం విలువ రూ.10 లక్షలు ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం.. కేంద్రం అమలు చేస్తున్న ప్రధానమంత్రి మత్స్య పథకంతో లింక్ చేసింది. అందువల్ల ఒక్కో వాహనాన్నీ 4 లక్షల రూపాయలకు ఇస్తోంది. మిగతా రూ.6 లక్షలు చెల్లించాల్సిన పనిలేదు. ఇది మహిళలకు మంచి ప్రయోజనం. మంత్రి సీతక్క దీన్ని దగ్గరుండి చూస్తున్నారు.


ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే.. ఆ రాష్ట్రంలో మహిళలు సాధికారత సాధించాలి. వాళ్లు తమ కాళ్లపై తాము నిలబడాలి. వారి చేతికి డబ్బు రావాలి. అప్పుడు వారు ఆ డబ్బును పొదుపుగా, జాగ్రత్తగా ఉపయోగిస్తారు. తమ ద్వారా మరో నలుగురికి ఉపాధి కల్పిస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫార్ములా. దీన్ని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బాగా వంటబట్టించుకుంది. అందుకే మహిళల కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉంది. తాజాగా పంచాయతీ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఇచ్చిన ఆదేశాలు సంచలనంగా మారాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870