हिन्दी | Epaper
తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా

Telangana : ఉపాధి హామీ పనిదినాల్లో కోతపై చిన్నారెడ్డి ఆవేదన

Digital
Telangana : ఉపాధి హామీ పనిదినాల్లో కోతపై చిన్నారెడ్డి ఆవేదన

Telangana : ఉపాధి హామీ పనిదినాల్లో కోత: కూలీలకు తీవ్ర అన్యాయం – చిన్నారెడ్డి ఆవేదన

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) పనిదినాల్లో కేంద్ర ప్రభుత్వం భారీ కోత విధించడం కూలీ వర్గాలకు తీరని అన్యాయంగా మారిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ జి. చిన్నారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, కేంద్రం ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రానికి కేవలం 6.5 కోట్ల పనిదినాలు మాత్రమే మంజూరు చేయడం వల్ల లక్షలాది మంది కూలీలు ఉపాధి కోల్పోయే పరిస్థితిలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.తెలంగాణ ప్రభుత్వం 12 కోట్ల పనిదినాల కోసం ప్రతిపాదనలు పంపినా, కేంద్రం దాన్ని పట్టించుకోకుండా సగం మాత్రమే మంజూరు చేయడం వల్ల గ్రామీణ అభివృద్ధి కూడా నెమ్మదించినట్లు చెప్పారు. ఇది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాక, సామాజిక సమస్య కూడా అవుతుందని, పల్లెల్లో ఉపాధిలేక వలసలు పెరుగుతున్నాయని చిన్నారెడ్డి చెప్పారు.కేంద్రం రాజకీయ కక్షతోనే తెలంగాణపై అక్కసు తీర్చుకుంటోందని ఆయన ఆరోపించారు. ఉపాధి హామీ పథకం ద్వారా పూట గడిపే కూలీల జీవితాలతో ఈ విధంగా చెలగాటం ఆడటం తీవ్రంగా ఖండించతగినదని అన్నారు. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఈ పథకం విజయవంతంగా కొనసాగుతోందని, ప్రతి ఏడాది లక్షల మందికి ఉపాధి లభించేదని చెప్పారు.

 Telangana : ఉపాధి హామీ పనిదినాల్లో కోతపై చిన్నారెడ్డి ఆవేదన
Telangana : ఉపాధి హామీ పనిదినాల్లో కోతపై చిన్నారెడ్డి ఆవేదన

ఉపాధి కోత వల్ల గ్రామీణ జీవనంపై తీవ్ర ప్రభావం

2004లో యూపీఏ ప్రభుత్వ హయాంలో, వర్షాభావ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని అనంతపురం జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభించినప్పటి కాలాన్ని గుర్తు చేశారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం — ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో ఉపాధి హామీ పథకానికి శ్రద్ధగా పని చేసిందని తెలిపారు.ఇప్పటి పరిస్థితుల్లో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వెంటనే కేంద్రంతో మాట్లాడి అన్యాయాన్ని నివారించే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కేంద్రం తక్షణమే రాష్ట్రానికి అదనంగా 5.5 కోట్ల పనిదినాలు మంజూరు చేసి మొత్తం 12 కోట్ల పనిదినాలు కల్పించాలని, గ్రామీణ జీవనోపాధి భద్రతకు అండగా నిలవాలని చిన్నారెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

Read More : Pakishtan: అణ్వాయుధాల రేసులో పాకిస్తాన్‌ని దాటేసిన భారత్..

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హరీశ్‌రావు విషయంలో కేసీఆర్ జాగ్రత్తగా ఉండాలి: మహేశ్ కుమార్ గౌడ్

హరీశ్‌రావు విషయంలో కేసీఆర్ జాగ్రత్తగా ఉండాలి: మహేశ్ కుమార్ గౌడ్

ఎన్నికల వేళ విషాదం: రోడ్డు ప్రమాదాల్లో 6 మృతి

ఎన్నికల వేళ విషాదం: రోడ్డు ప్రమాదాల్లో 6 మృతి

ముగిసిన పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్

ముగిసిన పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్

యూరియా కోసం ఇక బారులు తీరాల్సిన అవసరం లేదు: మంత్రి తుమ్మల

యూరియా కోసం ఇక బారులు తీరాల్సిన అవసరం లేదు: మంత్రి తుమ్మల

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం…

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం…

హైదరాబాద్ సందడి మెస్సీ మ్యాచ్‌లో CM రేవంత్ రెడ్డి గోల్…

హైదరాబాద్ సందడి మెస్సీ మ్యాచ్‌లో CM రేవంత్ రెడ్డి గోల్…

న్యూ ఇయర్ పార్టీలకు కఠిన నిబంధనలు విడుదల పోలీస్…

న్యూ ఇయర్ పార్టీలకు కఠిన నిబంధనలు విడుదల పోలీస్…

పంచాయతీల్లో కొత్త పాలకవర్గాల ప్రమాణస్వీకారం ఎప్పుడంటే ?

పంచాయతీల్లో కొత్త పాలకవర్గాల ప్రమాణస్వీకారం ఎప్పుడంటే ?

ఈనెల 16 నుంచి యాదగిరిగుట్ట లో ధనుర్మాసోత్సవాలు

ఈనెల 16 నుంచి యాదగిరిగుట్ట లో ధనుర్మాసోత్సవాలు

రూ.125 కోట్ల విలువైన గల్ఫ్‌స్ట్రీమ్ V జెట్‌లో మెస్సీ ప్రయాణం..

రూ.125 కోట్ల విలువైన గల్ఫ్‌స్ట్రీమ్ V జెట్‌లో మెస్సీ ప్రయాణం..

ఏపీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ

ఏపీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా

📢 For Advertisement Booking: 98481 12870