हिन्दी | Epaper
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

AI-Based Data Center : దేశంలోని మొట్టమొదటి AI- ఆధారిత డేటా సెంటర్ పార్క్

Sudheer
AI-Based Data Center : దేశంలోని మొట్టమొదటి AI- ఆధారిత డేటా సెంటర్ పార్క్

భారతదేశంలో డిజిటల్ రంగంలో మరో గొప్ప అడుగు పడింది. ఛత్తీస్‌గఢ్ రాజధాని నవరాయ్‌పూర్‌లో దేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత డేటా సెంటర్ పార్క్‌కు ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి శంకుస్థాపన చేశారు. ఈ డేటా సెంటర్ కేవలం డేటా నిల్వ చేయడానికి మాత్రమే కాకుండా, డిజిటల్ యుగానికి వెన్నెముకగా నిలవనుందని ఆయన చెప్పారు. భారతదేశాన్ని గ్లోబల్ డిజిటల్ పవర్‌హౌస్‌గా తీర్చిదిద్దడంలో ఇది కీలక పాత్ర పోషించనుందని తెలిపారు.

రాక్‌బ్యాంక్ ఆధ్వర్యంలో భారీ ప్రాజెక్టు

ఈ డేటా సెంటర్ పార్క్‌ను రాక్‌బ్యాంక్ డేటాసెంటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మిస్తోంది. మొత్తం 14 ఎకరాల విస్తీర్ణంలో దీనిని అభివృద్ధి చేస్తుండగా, ఇందులో 2.7 హెక్టార్ల విస్తీర్ణం ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ)గా రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం భవిష్యత్తులో సుమారు రూ. 2,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్టు సమాచారం. ఇది దేశంలో డేటా భద్రత, అనలిటిక్స్‌, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో మరింత అభివృద్ధికి దోహదం చేయనుంది.

ఉపాధి అవకాశాలతో యువతకు నూతన దారి

ఈ డేటా సెంటర్ పార్క్ వల్ల ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి సాంకేతిక రంగంలో గణనీయమైన ప్రోత్సాహం లభించనుంది. దాదాపు 1,500 మంది పరోక్ష ఉపాధి అవకాశాలు కలుగనున్నాయని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి మాట్లాడుతూ, ఈ డేటా సెంటర్ వల్ల యువత ఇకపై ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాల నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇది రాష్ట్రానికి సాంకేతిక రంగంలో కీలక మలుపుగా నిలుస్తుందన్నారు.

Read Also : Indian Military Information : పాక్ కు భారత సైనిక సమాచారం లీక్..ఇద్దరి అరెస్ట్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రూ.4 లక్షల లంచం, ఇన్‌స్పెక్టర్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు!

రూ.4 లక్షల లంచం, ఇన్‌స్పెక్టర్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు!

ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!

ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!

భార్యభర్తల గొడవలో ‘బయటికి వెళ్లి.. చావు’ అని అనడం ఆత్మహత్య ప్రేరేపితం కాదు: హైకోర్టు

భార్యభర్తల గొడవలో ‘బయటికి వెళ్లి.. చావు’ అని అనడం ఆత్మహత్య ప్రేరేపితం కాదు: హైకోర్టు

ఎర్రటి జుట్టుతో డ్యూటీకి వచ్చిన డీఎస్పీకి సీరియస్ వార్నింగ్

ఎర్రటి జుట్టుతో డ్యూటీకి వచ్చిన డీఎస్పీకి సీరియస్ వార్నింగ్

రాజకీయ అవినీతికి అంతం లేదా?

రాజకీయ అవినీతికి అంతం లేదా?

ఈయూతో ట్రేడ్ డీల్‌ పై జైరాం రమేశ్​కు గోయల్ కౌంటర్

ఈయూతో ట్రేడ్ డీల్‌ పై జైరాం రమేశ్​కు గోయల్ కౌంటర్

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 418 ఐటీ ఉద్యోగాలకు నోటిఫికేషన్

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 418 ఐటీ ఉద్యోగాలకు నోటిఫికేషన్

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

NCP పార్టీ భవిష్యత్‌పై అనిశ్చితి..సీఎంతో నేతల భేటీ

NCP పార్టీ భవిష్యత్‌పై అనిశ్చితి..సీఎంతో నేతల భేటీ

కోకో గింజలకూ ధరల విధానం అవసరం

కోకో గింజలకూ ధరల విధానం అవసరం

నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

తమిళ ఎన్నికలపై ఇండియా టుడే సర్వే.. ఏం చెబుతుంది?

తమిళ ఎన్నికలపై ఇండియా టుడే సర్వే.. ఏం చెబుతుంది?

📢 For Advertisement Booking: 98481 12870