हिन्दी | Epaper
సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త ఆత్మహత్యకు చెక్‌ పెట్టే మొబైల్‌ యాప్‌ సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త ఆత్మహత్యకు చెక్‌ పెట్టే మొబైల్‌ యాప్‌ సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త ఆత్మహత్యకు చెక్‌ పెట్టే మొబైల్‌ యాప్‌ సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త ఆత్మహత్యకు చెక్‌ పెట్టే మొబైల్‌ యాప్‌

Smart Phones : చైనాను వెనక్కి నెట్టిన భారత్

Sudheer
Smart Phones : చైనాను వెనక్కి నెట్టిన భారత్

స్మార్ట్‌ఫోన్ల ఎగుమతుల్లో భారత్ చరిత్ర (History of India) సృష్టించింది. ఇప్పటివరకు ప్రపంచంలో చైనా అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, 2025 రెండో త్రైమాసికానికి భారత్ ముందంజ వేసింది. అమెరికాకు స్మార్ట్‌ఫోన్ల ఎగుమతిలో భారత్ 240% పెరుగుదల నమోదు చేయగా, ఈ రంగంలో చైనాను వెనక్కి నెట్టింది. గ్లోబల్ మార్కెట్ పరిశోధన సంస్థ అయిన కెనాలిస్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, భారత్ ఇప్పుడు అమెరికాకు అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ ఎగుమతిదారిగా నిలిచింది.

యాపిల్ ప్రధాన భూమిక

భారత్ విజయానికి ప్రధాన కారణం యాపిల్ అని నివేదిక స్పష్టం చేసింది. అమెరికా(US)కు ఇండియా నుంచి ఎగుమతైన ఫోన్లలో పెద్ద శాతం యాపిల్ డివైజులే కావడం గమనార్హం. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో భారత్ నుంచి USకు 44% స్మార్ట్‌ఫోన్లు ఎగుమతయ్యాయి. ఇదే సమయంలో చైనా ఎగుమతులు 61% నుండి కేవలం 25%కి తగ్గిపోయాయి. ఫలితంగా భారత్ మార్కెట్‌లో విశ్వసనీయ తయారీ కేంద్రంగా ఎదుగుతోంది.

పరస్పర ఆంక్షల ప్రభావం

చైనా-అమెరికాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, పరస్పర ఆంక్షల కారణంగా చైనా ఎగుమతులపై ప్రభావం పడిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా కంపెనీలు, ముఖ్యంగా యాపిల్ వంటి సంస్థలు, చైనా మీద ఆధారాన్ని తగ్గిస్తూ భారత్ వంటి ప్రత్యామ్నాయ దేశాలను ఎంచుకుంటున్నాయి. దీని వలన భారత్‌లో మేక్ ఇన్ ఇండియా ప్రచారానికి బలమైన పుష్కరం లభించిందని పేర్కొనవచ్చు.

Read Also : Rahul Gandhi : మోదీ, ట్రంప్ ని అబద్ధాల కోరు అని పిలవాలి: రాహుల్ గాంధీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870