हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Harsh Goenka: ఏఐ ఉద్యోగాలను పెంచుతుంది.. ఏ విదంగానో చెప్పిన హర్ష్ గోయెంకా

Anusha
Harsh Goenka: ఏఐ ఉద్యోగాలను పెంచుతుంది.. ఏ విదంగానో చెప్పిన హర్ష్ గోయెంకా

కృత్రిమ మేధస్సు (Artificial Intelligence – AI) ఈ కాలంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల్లో ఒకటి. ఈ టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు కోల్పోతామనే భయం అనేక మందికి భయం పట్టేసింది. రోబోట్స్, ఆటోమేషన్, AI ఆధారిత సాఫ్ట్‌వేర్‌లు మనుషుల స్థానంలో పనులు చేస్తాయన్న భయం ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులలో ఆందోళన కనిపిస్తోంది. అయితే ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్‌పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా (Harsh Goenka) ఈ ఆందోళనలను కొంతవరకు తగ్గించేలా ఒక భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. AI మనుషుల ఉద్యోగాలను తీసివేయడం కాకుండా వాటిని మరింత మెరుగుపరుస్తుందని, సరికొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఉద్యోగాలు వెలువడతాయని

హర్ష్ గోయెంకా తన ఎక్స్ (పూర్వ ట్విట్టర్) అకౌంట్‌లో ఒక పోస్ట్ చేస్తూ ప్రస్తుతం ఎక్కువ మంది యువత ఏఐ కారణంగా ఉద్యోగాలు పోతాయేమోనన్న భయంతో ఉన్నారని గుర్తు చేశారు. కానీ వాస్తవానికి AI కారణంగా పనుల తీరు మారిపోతుందని, పాత పద్ధతులు చెరిపివేయబడి కొత్త అవకాశాలు ఏర్పడతాయని అన్నారు. భవిష్యత్తులో AI కారణంగా మూడు ప్రధానమైన కొత్త ఉద్యోగాలు వెలువడతాయని ఆయన స్పష్టం చేశారు.ఆయన పేర్కొన్న మొదటి ఉద్యోగం ప్రాంప్ట్ ఇంజనీర్. ఏఐ టూల్స్‌కి సరైన సూచనలు, ఆదేశాలు ఇచ్చి, గరిష్ట ఫలితాలు వచ్చేలా చేయడంలో ఈ ఉద్యోగం కీలకమవుతుంది. రెండోది AI ప్రొడక్ట్ మేనేజర్. ఈ ఉద్యోగం ద్వారా AI ఆధారిత ఉత్పత్తులు, సాఫ్ట్‌వేర్‌లు మార్కెట్లోకి రావడానికి అవసరమైన ప్రణాళికలు, అభివృద్ధి ప్రక్రియలను పర్యవేక్షిస్తారు.

స్మార్ట్ వర్క్

మూడోది AI ఎథిక్స్ స్పెషలిస్ట్. ఈ ఉద్యోగం ద్వారా కృత్రిమ మేధస్సు అభివృద్ధి, వినియోగంలో నైతిక విలువలు, సామాజిక ప్రభావాలను పరిగణనలోకి తీసుకుంటూ మార్గదర్శకాలు రూపొందిస్తారు.అలాగే కార్యాలయాలు నేటిలా కాకుండా వాటి రూపురేఖలే పూర్తిగా మారిపోయే అవకాశం ఉందన్నారు. స్మార్ట్ వర్క్ చేసేవారు వీటిలో బాగా రాణిస్తారని.. అభిప్రాయం వ్యక్తం చేశారు.ప్రస్తుతం గోయెంకా చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో.. అనేక మంది స్పందిస్తున్నారు. తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. చాలా మంది నెటిజన్లు ఏఐ భవిష్యత్తుపై ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక నెటిజన్ “ఏఐ ఉద్యోగాలను తగ్గిస్తుందని భయపడటం సరికాదు, అది కొత్త మార్గాలను తెరుస్తుంది” అని పేర్కొన్నారు.

వ్యక్తిగత అవసరాలకు

మరొకరు ఏఐ వల్ల అన్ని రంగాల్లో ఉత్పాదకత పెరుగుతుందని, తద్వారా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెంది కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని అభిప్రాయపడ్డారు.వెంఛర్ క్యాపిటలిస్ట్ వినోద్ ఖోస్లా లాంటి ప్రముఖులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏఐ ట్యూటర్ల రాకతో సాంప్రదాయ కాలేజ్ డిగ్రీలకు ప్రాముఖ్యత తగ్గుతుందని.. వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా విద్య లభిస్తుందని ఆయన అంచనా వేశారు. మొత్తానికి భవిష్యత్ పని ప్రపంచంలో విజయం సాధించాలంటే AIకి అనుగుణంగా మారడం మరియు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం అత్యంత అవసరం అని ఈ అభిప్రాయాలు స్పష్టం చేస్తున్నాయి.

AI ప్రధాన లక్ష్యం ఏమిటి?

మనుషుల మాదిరిగా తెలివైన ప్రవర్తనను యంత్రాలలో అభివృద్ధి చేయడం, సమస్యలు పరిష్కరించడం, పనులను ఆటోమేట్ చేయడం AI ప్రధాన లక్ష్యం.

AIని ఎక్కడ ఉపయోగిస్తున్నారు?

ఆరోగ్యం, ఆటోమొబైల్స్ (సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు), ఫైనాన్స్, రోబోటిక్స్, గేమింగ్, సోషల్ మీడియా, కస్టమర్ సపోర్ట్ వంటి అనేక రంగాలలో AIని ఉపయోగిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/ind-vs-eng-pakistani-cricketer-makes-false-allegations-against-indian-team/international/526924/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏఐ ప్రభావం భయం, 18 నెలల్లో లక్షల ఉద్యోగాలు మాయం?

ఏఐ ప్రభావం భయం, 18 నెలల్లో లక్షల ఉద్యోగాలు మాయం?

దేశంలో విభిన్న వాతావరణం, ఉత్తరానికి వేడి, దక్షిణానికి వర్షం

దేశంలో విభిన్న వాతావరణం, ఉత్తరానికి వేడి, దక్షిణానికి వర్షం

రోడ్డు ప్రమాద బాధితులకు ₹1.5 లక్షలు, కేంద్రం కొత్త రహత్ పథకం

రోడ్డు ప్రమాద బాధితులకు ₹1.5 లక్షలు, కేంద్రం కొత్త రహత్ పథకం

తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: డీఎంకే – డీఎండీకే పొత్తు ఖరారు

తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: డీఎంకే – డీఎండీకే పొత్తు ఖరారు

ఇండియాలో కార్యకలాపాలు విస్తరిస్తున్న ఓపెన్ఏఐ

ఇండియాలో కార్యకలాపాలు విస్తరిస్తున్న ఓపెన్ఏఐ

ఫోన్‌పేలో కొత్త ఫీచర్.. పిన్ లేకుండానే యూపీఐ పేమెంట్స్!

ఫోన్‌పేలో కొత్త ఫీచర్.. పిన్ లేకుండానే యూపీఐ పేమెంట్స్!

యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్

యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్

AI మీద జియో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడి

AI మీద జియో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడి

కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్..ఐదుగురు మావోయిస్టు నేతల మృతి

కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్..ఐదుగురు మావోయిస్టు నేతల మృతి

స్థానిక సమస్యల పరిష్కారం పంచాయతీ రాజ్ లక్ష్యం

స్థానిక సమస్యల పరిష్కారం పంచాయతీ రాజ్ లక్ష్యం

ఇల్లు కొంటున్నారా అయితే మీ పీఎఫ్ బ్యాలెన్స్ తీసుకోవచ్చు..ఆ నియమాలు ఏంటి?

ఇల్లు కొంటున్నారా అయితే మీ పీఎఫ్ బ్యాలెన్స్ తీసుకోవచ్చు..ఆ నియమాలు ఏంటి?

వాషింగ్టన్ డీసీ మేయర్‌ రేసులో భారతీయ మహిళ

వాషింగ్టన్ డీసీ మేయర్‌ రేసులో భారతీయ మహిళ

📢 For Advertisement Booking: 98481 12870